ఇసుక మాఫియా దారుణం.. ట్రాక్టర్తో ఢీకొట్టి ఎఎస్ఐ హత్య
భోపాల్ : అక్రమ మైనింగ్ను తనిఖీ చేసేందుకు వెళ్లిన ఓ పోలీస్ అధికారిని ట్రాక్టర్తో తొక్కించి, చంపేసిన దారుణ ఘటన బిజెపి పాలనలోని మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది.…
భోపాల్ : అక్రమ మైనింగ్ను తనిఖీ చేసేందుకు వెళ్లిన ఓ పోలీస్ అధికారిని ట్రాక్టర్తో తొక్కించి, చంపేసిన దారుణ ఘటన బిజెపి పాలనలోని మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది.…
మాజీ సిఎం కిరణ్కు అసంతృప్తుల సెగ ప్రజాశక్తి – కడప ప్రతినిధి : రాజంపేట పార్లమెంటులో రసవత్తర పోరుకు తెరలేచింది. వైసిపి తరపున పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, కూటమి…
కలవలేకపోతున్న కూటమి అభ్యర్థులు ప్రత్యర్ధుల అనైక్యతపైనే వైసిపి ఆశ కాంగ్రెస్కు తోడైన ఇండియా వేదిక బలం ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి : జిల్లాలోని అనకాపల్లి లోక్సభ,…
ఎన్ఆర్ఐపై మిర్చి వ్యాపారి పోటీ ఇండియా బ్లాక్ తరఫున అజయ్ కుమార్ ప్రజాశక్తి గుంటూరు జిల్లా ప్రతినిధి : చారిత్రక నేపథ్యం ఉన్న గుంటూరు లోక్సభ నుంచి…
న్యూఢిల్లీ : పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె)పై తన హక్కును భారత్ ఎన్నటికీ వదులుకోదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దాన్ని బలవంతంగా స్వాధీనం…
బెంగళూరు : హసన్లో మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన దర్యాప్తు కోసం జెడి(ఎస్) నేత, మాజీమంత్రి హెచ్డి రేవణ్ణను మూడు రోజుల పాటు సిట్ కస్టడీకి పంపారు. శనివారం…
తిరుపతి- చెన్నై మధ్య ‘వందే భారత్’రెండు నెలలు ట్రయల్ రన్ నిర్వహణ ప్రజాశక్తి- తిరుపతి టౌన్ : వందే భారత్ రైళ్లకు మనదేశంలో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది.…
మోడీ, అమిత్ షాలపై ప్రియాంక గాంధీ విమర్శ హుబ్బాళి : తమ మిత్రపక్షమైన జనతాదళ్(ఎస్)లో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి అస్సలేమీ తెలియనట్లే ప్రధాని మోడీ, అమిత్షా…
సీతాపూర్ (యుపి) : కాంగ్రెస్, ఇండియా బ్లాక్లు తమను పావులుగా వాడుకుంటున్నాయని ముస్లింలు ఇప్పుడు అర్థం చేసుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం వ్యాఖ్యానించారు. బిజెపి చేస్తున్న…