వార్తలు

  • Home
  • ఇసుక మాఫియా దారుణం.. ట్రాక్టర్‌తో ఢీకొట్టి ఎఎస్‌ఐ హత్య

వార్తలు

ఇసుక మాఫియా దారుణం.. ట్రాక్టర్‌తో ఢీకొట్టి ఎఎస్‌ఐ హత్య

May 6,2024 | 00:59

భోపాల్‌ : అక్రమ మైనింగ్‌ను తనిఖీ చేసేందుకు వెళ్లిన ఓ పోలీస్‌ అధికారిని ట్రాక్టర్‌తో తొక్కించి, చంపేసిన దారుణ ఘటన బిజెపి పాలనలోని మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.…

రాజంపేటలో రసవత్తర పోరు!

May 6,2024 | 00:49

మాజీ సిఎం కిరణ్‌కు అసంతృప్తుల సెగ ప్రజాశక్తి – కడప ప్రతినిధి : రాజంపేట పార్లమెంటులో రసవత్తర పోరుకు తెరలేచింది. వైసిపి తరపున పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, కూటమి…

అనకాపల్లిలో ఉత్కంఠ

May 6,2024 | 00:46

కలవలేకపోతున్న కూటమి అభ్యర్థులు ప్రత్యర్ధుల అనైక్యతపైనే వైసిపి ఆశ కాంగ్రెస్‌కు తోడైన ఇండియా వేదిక బలం ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి : జిల్లాలోని అనకాపల్లి లోక్‌సభ,…

రాజధానిలో గెలుపెవరిది?

May 6,2024 | 00:42

ఎన్‌ఆర్‌ఐపై మిర్చి వ్యాపారి పోటీ  ఇండియా బ్లాక్‌ తరఫున అజయ్ కుమార్‌ ప్రజాశక్తి గుంటూరు జిల్లా ప్రతినిధి : చారిత్రక నేపథ్యం ఉన్న గుంటూరు లోక్‌సభ నుంచి…

పిఓకెపై హక్కును వదులుకోం : రాజ్‌నాథ్‌ సింగ్‌

May 6,2024 | 00:24

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పిఓకె)పై తన హక్కును భారత్‌ ఎన్నటికీ వదులుకోదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. దాన్ని బలవంతంగా స్వాధీనం…

సిట్‌ కస్టడీకి హెచ్‌.డి.రేవణ్ణ

May 6,2024 | 00:23

బెంగళూరు : హసన్‌లో మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన దర్యాప్తు కోసం జెడి(ఎస్‌) నేత, మాజీమంత్రి హెచ్‌డి రేవణ్ణను మూడు రోజుల పాటు సిట్‌ కస్టడీకి పంపారు. శనివారం…

తిరుపతి- చెన్నై మధ్య ‘వందే భారత్‌’

May 6,2024 | 08:43

తిరుపతి- చెన్నై మధ్య ‘వందే భారత్‌’రెండు నెలలు ట్రయల్‌ రన్‌ నిర్వహణ ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ : వందే భారత్‌ రైళ్లకు మనదేశంలో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది.…

ప్రజ్వల్‌ అఘాయిత్యాలపై మౌనమా?

May 6,2024 | 00:02

 మోడీ, అమిత్‌ షాలపై ప్రియాంక గాంధీ విమర్శ హుబ్బాళి : తమ మిత్రపక్షమైన జనతాదళ్‌(ఎస్‌)లో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి అస్సలేమీ తెలియనట్లే ప్రధాని మోడీ, అమిత్‌షా…

ముస్లింలపై స్వరం మార్చిన మోడీ

May 5,2024 | 23:59

సీతాపూర్‌ (యుపి) : కాంగ్రెస్‌, ఇండియా బ్లాక్‌లు తమను పావులుగా వాడుకుంటున్నాయని ముస్లింలు ఇప్పుడు అర్థం చేసుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం వ్యాఖ్యానించారు. బిజెపి చేస్తున్న…