వార్తలు

  • Home
  • ‘ఉక్కు’ పరిరక్షణకు ఎలాంటి పోరాటాలకైనా సిద్ధం

వార్తలు

‘ఉక్కు’ పరిరక్షణకు ఎలాంటి పోరాటాలకైనా సిద్ధం

Mar 22,2024 | 22:15

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం)వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకోవడం కోసం ఎలాంటి త్యాగాలకైనా ఉక్కు కార్మికులు సిద్ధంగా ఉన్నారని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి ఆదినారాయణ…

సిగరెట్టు ప్యాకెట్లలో డ్రగ్స్‌

Mar 22,2024 | 21:56

బల్లారం పిఎస్‌ఎన్‌ మెడికేర్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌లో అధికారుల సోదాలు ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :సంగారెడ్డి జిల్లా బల్లారం పారిశ్రామికవాడలో డ్రగ్స్‌ కలకలం రేపింది. పారిశ్రామిక వాడలోని…

చంద్రబాబు ట్వీట్‌పై చర్యలు తీసుకోండి- సిఇఒకు వైసిపి ఫిర్యాదు

Mar 22,2024 | 21:55

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో విశాఖ పోర్టు డ్రగ్స్‌ కేసులో ఎలాంటి ఆధారాలూ లేకుండా అవాస్తవాలతో వైసిపిపై చంద్రబాబు చేసిన ట్వీట్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వైసిపి కోరింది.…

తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు- సిఎస్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి

Mar 22,2024 | 21:47

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్ర వ్యాప్తంగా కరువు మండలాల్లో తాగునీరు, ఉపాధిహామీ పనుల కల్పనలో ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఎస్‌ డాక్టర్‌ కెఎస్‌…

పోలీసుల తనీఖీల్లో పట్టుబడ్డ నగదు

Mar 22,2024 | 21:44

-పల్నాడు, శ్రీకాకుళం జిల్లాలో లక్షల్లో డబ్బు సీజ్‌ ప్రజాశక్తి- చిలకలూరిపేట (పల్నాడు జిల్లా), వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం జిల్లా) :ఎన్నికల విధుల్లో భాగంగా నిర్వహిస్తున్న తనిఖీలలో పల్నాడు, శ్రీకాకుళం…

పోరాట యోధుడు ‘అప్పారి’

Mar 22,2024 | 22:59

– వర్థంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విఠపు ప్రజాశక్తి-నెల్లూరు: ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాణంలో అలుపెరుగని పోరాటం చేసిన నాయకుడు అప్పారి వెంకటస్వామి అని మాజీ ఎమ్మెల్సీ విఠపు…

TDP మూడో జాబితాలో – 13 ఎంపి, 11 అసెంబ్లీ స్థానాలు

Mar 22,2024 | 22:30

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:టిడిపి అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. ఈ జాబితాలో అసెంబ్లీ స్థానాలతో, లోక్‌సభ స్థానాలకూ టిడిపి అభ్యర్థులను ప్రకటించింది. 13 లోక్‌సభ, 11 శాసనసభ స్థానాలకు…

దొంగే దొంగ అన్నట్లుగా వుంది-‘విశాఖ డ్రగ్స్‌’పై సజ్జల

Mar 22,2024 | 20:51

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:విశాఖ పోర్టులో పట్టుబడ్డ డ్రగ్స్‌ వ్యవహారంలో దొంగే దొంగ..దొంగ అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.…

పిఠాపురం నుంచే పవన్‌కల్యాణ్‌ ప్రచారం

Mar 22,2024 | 20:49

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: రానున్న సాధారణ ఎన్నికల ప్రచారాన్ని జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచే ప్రారంభించనున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో…