వార్తలు

  • Home
  • సిఎఎను ఇప్పుడెందుకు అమలు చేస్తున్నారో చెప్పాలి : అసదుద్దీన్‌ ఓవైసీ

వార్తలు

సిఎఎను ఇప్పుడెందుకు అమలు చేస్తున్నారో చెప్పాలి : అసదుద్దీన్‌ ఓవైసీ

Apr 6,2024 | 11:28

న్యూఢిల్లీ : దేశంలో పేదలు-ముస్లింలు లేకుండా చేయడమే బిజెపి లక్ష్యమని …. సిఎఎను ఇప్పుడెందుకు అమలు చేస్తున్నారో చెప్పాలని పౌరసత్వ సవరణ చట్టం పై ఎంఐఎం అధినేత…

పశ్చిమబెంగాల్‌లో ఎన్‌ఐఎ అధికారులపై దాడి

Apr 6,2024 | 11:17

పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్‌ జిల్లాలో శనివారం ఉదయం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారుల బృందంపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక అధికారి…

ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకొని ఎపిని నట్టేట ముంచారు : లోకేశ్‌

Apr 6,2024 | 11:13

అమరావతి : సిఎం జగన్‌ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకొని ఎపి ని నట్టేట ముంచారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు. తాడేపల్లిలోని పూజిత అపార్టుమెంట్‌…

ఇజ్రాయెల్‌పై దాడి చేస్తాం.. అమెరికాకు ఇరాన్‌ సంచలన లేఖ

Apr 6,2024 | 10:59

సిరియాలోని తమ కాన్సులేట్‌ కార్యాలయంపై అనుమానాస్పద దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్‌పై దాడికి సన్నద్ధమవుతున్నామని, ఈ విషయంలో కలగజేసుకోవద్దంటూ అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్‌ సంచలన లేఖ రాసింది. ఇజ్రాయెల్‌పై…

హుజూరాబాద్‌లో విషాదం.. టిప్పర్‌ బోల్తాపడి ముగ్గురు మృతి

Apr 6,2024 | 10:33

కరీంనగర్‌: హుజూరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. టిప్పర్‌ బోల్తాపడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువతులు, ఒక యువకుడు మృతి చెందారు. ఈ సంఘటన హుజూరాబాద్‌లోని బోర్నపల్లిలో శుక్రవారం…

ప్రజాశక్తి వార్త కథనంపై అధికారుల స్పందన

Apr 6,2024 | 08:43

అల్లూరి : ప్రజాశక్తి వార్త కథనంతో అధికారులు స్పందించారు. ‘ గుబ్బెలుపేటలో పడకేసిన పారిశుధ్యం ‘ అనే వార్త కథనం ప్రజాశక్తిలో ప్రచురితమయ్యింది. దీంతో శనివారం ఉదయం…

మండుటెండలో ‘ఉపాధి’

Apr 6,2024 | 08:34

 వేతనాల పెంపు సరే.. వసతులేవీ?  ఉపాధి కార్మికుల అవస్థలు పట్టించుకోని సర్కారు ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : కొలతలు, నిబంధనల ప్రకారం పని చేస్తే ఇప్పటి వరకు రోజుకు…

Congress Janajatara – హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ మళ్లింపులు

Apr 6,2024 | 08:30

తెలంగాణ : తుక్కుగూడలో నేడు కాంగ్రెస్‌ జన జాతర బహిరంగ సభను నిర్వహించిన వేళ … ట్రాఫిక్‌ పోలీసులు ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా…

Americaలో మరో భారతీయ విద్యార్థి మృతి

Apr 6,2024 | 08:17

న్యూయార్క్‌ (అమెరికా) : అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి చెందినట్లు న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ధ్రువీకరించింది. ఓహియో స్టేట్‌ క్లీవ్‌లాండ్‌లో ఉమా సత్యసాయి…