వార్తలు

  • Home
  • బంగారం, డబ్బు కోసం నానమ్మను కడతేర్చిన మనవడు

వార్తలు

బంగారం, డబ్బు కోసం నానమ్మను కడతేర్చిన మనవడు

Mar 16,2024 | 22:22

ప్రజాశక్తి – గోనేగండ్ల (కర్నూలు) : బంగారం, డబ్బు కోసం నానమ్మను మనవడు కడతేర్చిన ఘటన కర్నూలు జిల్లా గోనేగండ్ల మండలంలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు…

శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలు రద్దు

Mar 16,2024 | 22:19

 ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో టిటిడి నిర్ణయం ప్రజాశక్తి – తిరుమల : లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో తిరుమలలో వసతి, శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలను…

అమెరికాలో గుంటూరు విద్యార్థి హత్య

Mar 16,2024 | 21:02

 స్వగ్రామం బుర్రిపాలెంలో అంత్యక్రియలు పూర్తి ప్రజాశక్తి – తెనాలి (గుంటూరు జిల్లా) : అమెరికాలో గుంటూరు జిల్లా విద్యార్థి దారుణ హత్యకు గురయ్యారు. బోస్టన్‌లోని యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌…

రానున్న కాలంలో జనసేన కనుమరుగు : ముద్రగడ

Mar 16,2024 | 21:01

ప్రజాశక్తి – కిర్లంపూడి : రానున్న కాలంలో జనసేన పార్టీ కనుమరుగవుతుందని మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఇటీవల ఆయన ముఖ్యమంత్రి జగన్‌…

‘మే 13 మేము సిద్ధం’.. సీఎం జగన్‌ ట్వీట్‌

Mar 16,2024 | 17:57

గుంటూరు: ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిన నేపథ్యంలో ’13, 2024 సిద్ధం’.. అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో…

జమ్మూకాశ్మీర్‌లోనూ లోక్‌సభ ఎన్నికలు

Mar 16,2024 | 17:54

న్యూఢిల్లీ :    జమ్మూకాశ్మీర్‌లోనూ ఎన్నికలు నిర్వహించనున్నట్లు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సిఇసి) రాజీవ్‌ కుమార్‌ ప్రకటించారు. జమ్మూకాశ్మీర్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను వేర్వేరుగా నిర్వహించనున్నట్లు తెలిపారు.…

ఒక్క ఛాన్స్‌ ప్రభుత్వానికి ఇక నో ఛాన్స్‌ :చంద్రబాబు ట్వీట్‌

Mar 16,2024 | 17:41

అమరావతి: ఎన్నికల షెడ్యూల్‌ విడుదలపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్‌ చేశారు. జగన్‌ కు కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయ్యింది.. పోలింగే మిగిలిందని తెలిపారు. ఇక రాష్ట్రానికి…

26 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు..

Mar 16,2024 | 16:45

న్యూఢిల్లీ :    లోక్‌సభ ఎన్నికలతో పాటు 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలోని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ సహా…

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆక్టోపస్‌ దళం మాక్‌ డ్రిల్‌

Mar 16,2024 | 16:19

తిరుమల : తిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం ఆక్టోపస్‌ దళం మాక్‌ డ్రిల్‌ నిర్వహించింది. ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, యాత్రికులను ఎలా రక్షించాలి…