వార్తలు

  • Home
  • గ్యాస్‌ సబ్సిడీ రూ.30,244 కోట్లు కోత

వార్తలు

గ్యాస్‌ సబ్సిడీ రూ.30,244 కోట్లు కోత

Dec 12,2023 | 10:39

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో: కేంద్రంలోని మోడీ సర్కారు గ్యాస్‌ సబ్సిడీకి భారీగా కోత విధించింది. ఐదేళ్లలో రూ.30,244 కోట్ల గ్యాస్‌ సబ్సిడీని కోత కోసింది. దీంతో దేశంలోని సామాన్య…

ఢిల్లీలో దిగజారుతున్న గాలి నాణ్యత

Dec 12,2023 | 10:35

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యతలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. సోమవారం ఉదయానికి కూడా గాలి నాణ్యతల్లో ఎలాంటి మెరుగుదల లేదని, అక్కడ పరిస్థితులు మరింత…

జమ్ము కాశ్మీర్‌ బిల్లులకు రాజ్యసభ ఆమోదం

Dec 12,2023 | 10:34

అమిత్‌ షా వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రతిపక్షాల వాకౌట్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జమ్ము కాశ్మీర్‌ రిజర్వేషన్‌ సవరణ బిల్లు, జమ్ము కాశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ సవరణ బిల్లులను రాజ్యసభ…

గాజాలో కొనసాగుతున్న భీకర పోరు

Dec 12,2023 | 10:30

ఇప్పటివరకు 18వేల మందికి పైగా మృతి మల్లాలో పాలస్తీనియన్ల ప్రదర్శన యుద్ధం ముగింపు కనుచూపు మేరలో లేదన్న నెతన్యాహు రఫా క్రాసింగ్‌ వద్దకు పలు దేశాల రాయబారుల…

గృహ నిర్బంధంలో జమ్ముకాశ్మీర్‌ నేతలు

Dec 12,2023 | 10:27

పోరాటం కొనసాగుతుందని నేతల స్పష్టీకరణ న్యూఢిల్లీ : ఆర్టికల్‌ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడానికి ముందే జమ్ము కాశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్బంధాన్ని తీవ్రతరం…

మధ్యప్రదేశ్‌ సిఎంగా మోహన్‌ యాదవ్‌

Dec 12,2023 | 10:27

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా మాజీ మంత్రి మోహన్‌ యాదవ్‌ను బిజెపి ఎట్టకేలకు ఖరారు చేసింది. సోమవారం నాడిక్కడ బిజెపి లెజిస్లేచర్‌ పార్టీ సమావేశమై ఆయనను…

నేటి నుండి అంగన్‌వాడీల సమ్మె

Dec 13,2023 | 16:26

చీఫ్‌ సెక్రటరీతో చర్చలు విఫలం ప్రధాన సమస్యలపై స్పందించని ప్రభుత్వం మూడు అంగన్‌వాడీ సంఘాల ఏకగ్రీవ నిర్ణయం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అంగన్‌వాడీ వర్కర్లు,…

సుప్రీం తీర్పు రాష్ట్రానికి నష్టం : సిపిఎం రాష్ట్ర కమిటీ

Dec 12,2023 | 10:19

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా తొలగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్‌కు కూడా తీరని నష్టం చేస్తుందని సిపిఎం రాష్ట్ర…

పేదల పట్ల ఔదార్యం చూపండి

Dec 12,2023 | 10:06

న్యాయవాదులకు సిఎం సూచన వైఎస్‌ఆర్‌ లా నేస్తం నిధులు విడుదల ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పేదల పట్ల ఔదార్యం చూపుతూ, మానవతా దృక్పధంతో వ్యవహరించాలని…