వార్తలు

  • Home
  • మోడీతో బాబు, జగన్‌ రాజీ

వార్తలు

మోడీతో బాబు, జగన్‌ రాజీ

Apr 22,2024 | 23:19

సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్‌  అట్టహాసంగా పాణ్యం సిపిఎం అభ్యర్థి నామినేషన్‌ ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : రాష్ట్రానికి అన్యాయం చేసిన మోడీతో చంద్రబాబు, జగన్‌ రాజీ…

సిపిఎస్‌ రద్దును విస్మరించిన జగన్‌

Apr 22,2024 | 23:00

వైసిపి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాం జగ్గంపేట, శృంగవరపుకోట ప్రజాగళం సభల్లో చంద్రబాబు ప్రజాశక్తి- యంత్రాంగం : మద్య నిషేధం, సిపిఎస్‌ రద్దు హామీలను ముఖ్యమంత్రి జగన్‌ విస్మరించారని…

లెనిన్‌ స్ఫూర్తితో ముందుకు

Apr 22,2024 | 21:59

జయంతి కార్యక్రమంలో బివి రాఘవులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దోపిడీ రహిత సమాజమైన సోషలిజం కోసం లెనిన్‌ చూపిన పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు…

కవిత బెయిల్‌ పిటిషన్లపై 2న తీర్పు

Apr 23,2024 | 00:42

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిఆర్‌ఎస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉన్న తనకు బెయిల్‌ మంజూరు చేయాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్‌…

వైసిపికి కురుబ కార్పొరేషన్‌ చైర్మన్‌ రాజీనామా

Apr 23,2024 | 00:25

ప్రజాశక్తి- బత్తలపల్లి (శ్రీసత్యసాయి జిల్లా) : శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం వైసిపి సీనియర్‌ నాయకులు, రాష్ట్ర కురుబ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోటి సూర్యప్రకాష్‌బాబు ఆ పార్టీకి రాజీనామా…

ఎపి టెన్త్‌ ఫలితాల్లో శ్రీచైతన్య విజయభేరి

Apr 23,2024 | 00:20

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు విజయభేరి మోగించారు. ఈ మేరకు శ్రీచైతన్య స్కూల్‌ డైరెక్టర్‌ సీమ సోమవారం…

విద్వేషం మరోస్థాయికి చేరింది

Apr 23,2024 | 01:24

మోడీపై తొలిసారి అకాలీదళ్‌ విమర్శలు అమృత్‌సర్‌ : రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు…

ఇండియా వేదికతో దేశ భవిష్యత్‌

Apr 22,2024 | 23:01

బిజెపికి గులాంగిరీ చేయడానికే ‘సిద్ధమా.?’ ఎపి న్యారు యాత్రలో వైఎస్‌ షర్మిల ప్రజాశక్తి – యర్రగొండపాలెం, చీమకుర్తి (ప్రకాశం జిల్లా) : ఇండియా వేదిక ద్వారానే దేశానికి…

హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య.. పవన్‌ కల్యాణ్‌ సభలు వాయిదా

Apr 22,2024 | 19:19

ప్రజాశక్తి-అమరావతి : జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారానికి అనుకోని అవాంతరం ఏర్పడింది. ఆయన ఇవాళ తాడేపల్లిగూడెం, ఉంగుటూరులో వారాహి విజయభేరి సభల్లో పాల్గొనాల్సి ఉండగా, చివరి…