వార్తలు

  • Home
  • 27న సింగరేణి ఎన్నికలు నిర్వహించుకోవచ్చు : హైకోర్టు

వార్తలు

27న సింగరేణి ఎన్నికలు నిర్వహించుకోవచ్చు : హైకోర్టు

Dec 21,2023 | 12:28

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డ ఎన్నికలు ఎన్నికల బరిలో 13 కార్మిక సంఘాలు హైదరాబాద్‌ : ఈనెల 27న సింగరేణి ఎన్నికలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పును…

కేసీపీ సంస్థ కార్యాలయాల్లో ఐటీ సోదాలు

Dec 21,2023 | 12:19

ప్రజాశక్తి-కడప : వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు వైఎంఆర్‌ కాలనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కేసీపీ సంస్థ కార్యాలయాల్లో గురువారం ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు…

పరిష్కరించకుంటే ప్రత్యేక్ష కార్యాచరణకు దిగుతాం : వామపక్ష పార్టీలు

Dec 21,2023 | 12:20

ప్రజాశక్తి-విజయవాడ : అంగన్వాడీల సమ్మెపై వామపక్ష పార్టీలు విజయవాడ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 25 నుండి సమ్మె…

అవినీతి కేసులో మంత్రి పొన్ముడికి మూడేళ్ల జైలు శిక్ష

Dec 21,2023 | 12:12

చెన్నై  :    అవినీతి కేసులో తమిళనాడు మంత్రి కె. పొన్ముడికి మద్రాస్‌ హైకోర్టు గురువారం మూడేళ్ల జైలుశిక్ష విధించింది. అయితే సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేందుకు 30…

విద్యుత్‌ సరఫరా, ఉత్పత్తిపై శ్వేతపత్రం : మంత్రి భట్టి

Dec 21,2023 | 12:05

హైదరాబాద్‌: తెలంగాణలో విద్యుత్‌ రంగం పరిస్థితి ఆందోళకరంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కరెంటు నిరంతర సరఫరాకు ఎలాంటి…

జగన్‌ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

Dec 21,2023 | 11:39

ప్రజాశక్తి-అమరావతి :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ ద్వారా సీఎం జగన్‌ను విష్‌…

క్రిమినల్‌ బిల్లులపై సుప్రీంకోర్టుకు ‘ఇండియా’ ఫోరమ్

Dec 21,2023 | 12:40

 న్యూఢిల్లీ   :    ‘ క్రిమినల్‌ ‘ బిల్లులోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌, ఇన్‌క్లూజివ్‌ అలయన్స్‌ (ఇండియా) ఫోరమ్  సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.…

సస్పెన్షన్‌ను నిరసిస్తూ ప్రతిపక్షాల ర్యాలీ

Dec 21,2023 | 11:41

ఢిల్లీ : పార్లమెంట్ లో ఎంపీల సస్పెన్షన్ కు వ్యతిరేకంగా వివక్ష ఎంపీలు పార్లమెంటు వద్ద నిరసన చేపట్టారు. పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీ…