వార్తలు

  • Home
  • ఖమ్మం బరిలో ప్రియాంక

వార్తలు

ఖమ్మం బరిలో ప్రియాంక

Apr 24,2024 | 08:15

హైదరాబాద్‌ : తెలంగాణా రాష్ట్రం ఖమ్మం ఎంపి స్థానం నుంచి కాంగ్రెస్‌ అధిష్ఠానం ఏకంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీనే బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.…

ముస్లిం జనాభాపై మోడీ తప్పుడు ప్రచారం

Apr 24,2024 | 08:12

మన్మోహన్‌ ప్రకటనను వక్రీకరించారు తేల్చి చెప్పిన ‘ఫ్యాక్ట్‌ చెక్‌’ న్యూఢిల్లీ : ఆదివారం రాజస్థాన్‌లోని బాన్స్‌వారాలో ప్రధానమంత్రి మోడీ చేసిన విద్వేష ప్రసంగంలో పేర్కొన్నవి చాలావరకు అసత్యాలు,…

ఇంటెలిజెన్స్‌ చీఫ్‌పై ఇసి వేటు

Apr 24,2024 | 08:10

-విజయవాడ ఇసిపై కూడా తక్షణమే బాధ్యతల నుంచి వైదొలగాలని ఆదేశం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ప్రచారపర్వం హోరాహోరీగా సాగుతున్న వేళ ఎన్నికల కమిషన్‌ కీలక…

పలు కేసులు… ప్రభుత్వ నిర్బంధాలు

Apr 24,2024 | 00:56

మణిపూరలో అల్లర్లకు వ్యతిరేకంగా అక్కడికి చేరుకొని శాంతిని నెలకొల్పేందుకు కృషి చేశారు. రైతుల పోరాటం, ప్రజల జోక్యం వంటి పోరాటాలకు నాయకత్వం వహిస్తున్నారు. మణిపూర్‌ అల్లర్లకు నిరసనగా…

వాయనాడ్‌లో అనీరాజా

Apr 24,2024 | 00:51

కేరళ వాయనాడ్‌ లోక్‌సభ స్థానం దేశంలోనే ప్రతిష్టాత్మకంగా మారింది. అందుక్కారణం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇక్కడి నుంచి రెండవ తడవ పోటీ చేయడమే. సహజంగానే రాహుల్‌ గాంధీపై…

పెగాసిస్‌ ప్రకంపనలు

Apr 24,2024 | 00:43

-ఎన్నికల ముందు రచ్చ – బిజెపి, బిఆర్‌ఎస్‌, టిడిపి, -వైసిపి బెంబేలు ఎలక్షన్‌ డెస్క్‌ :రాజకీయాల్లో, ముఖ్యంగా తెలుగు  రాష్ట్రాల్లో పెగాసిస్‌ ప్రకంపనలు బిజెపి, బిఆర్‌ఎస్‌, టిడిపి,…

జార్ఖండ్‌లో బిజెపికి ఎదురుగాలి

Apr 24,2024 | 00:38

ఎలక్షన్‌ డెస్క్‌ :అక్రమ కేసులు బనాయించి ఇండియా కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపర్చడం, కీలక నాయకులను ఇబ్బంది పెడుతోంది కేంద్ర బిజెపి. మోడీ…

పిఠాపురం…. గరం గరం

Apr 24,2024 | 00:35

పాగాకై శ్రమిస్తున్న పవన్‌ శ్రీ లోకల్‌ కార్డుతో వైసిపి అభ్యర్థి వంగ గీత శ్రీ పోటీలో ‘ఇండియా’ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి…

మత రాజకీయాలు చేస్తోన్న బిజెపి – పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల

Apr 24,2024 | 00:30

ప్రజాశక్తి -కర్లపాలెం (బాపట్ల జిల్లా) :మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయాలని బిజెపి చూస్తోందని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల విమర్శించారు. ఎపి న్యారు యాత్రలో భాగంగా బాపట్ల జిల్లా…