గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
హైదరాబాద్: బాలానగర్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పారిశ్రామిక వాడలోని దుకాణంలో ఒడిశా వాసి అనంత కుమార్ వీటిని విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం…
హైదరాబాద్: బాలానగర్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పారిశ్రామిక వాడలోని దుకాణంలో ఒడిశా వాసి అనంత కుమార్ వీటిని విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం…
ప్రజల తరుపున పోరాడే వ్యక్తినే అసెంబ్లీకి పంపించాలి నాల్గోవ రోజు ‘సిపిఎం జన శంఖారావం’ పాదయాత్ర ప్రజాశక్తి -అజిత్ సింగ్ నగర్ : ప్రజల తరుపున పోరాడే…
హైదరాబాద్: సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల సైబరాబాద్ పోలీసులకు…
ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షలకు అభ్యర్థులు భారీ సంఖ్యలో పోటీపడుతున్నారు. ఆదివారం తాడేపల్లి సమీపంలోని కేఎల్…
ప్రజాశక్తి-పెద్దపురం : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప కారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదానికి…
న్యూయార్క్ : అమెరికాలో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో భారత్కు చెందిన అగ్ని ప్రమాదంలో ఓ జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయాడు. సెయింట్ నికోలస్ ప్లేస్ అపార్ట్మెంట్…
పోలీసుల విచారణలో షణ్ముఖ్ వెల్లడి హైదరాబాద్ : గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేం షణ్ముఖ్ జస్వంత్ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు.…
పొత్తుల తిప్పలతో ప్రకటించని టిడిపి అధినేత ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి-జనసేన ప్రకటించిన ఉమ్మడి అభ్యర్ధుల జాబితాలో టిడిపి సీనియర్ నాయకులకు టిక్కెట్లు దక్కలేదు. గోరంట్ల బుచ్చయ్య…
న్యూఢిల్లీ : రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ నిబంధనలను లడఖ్ ప్రాంతానికి ఏ రీతిన అమలు చేయవచ్చో పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర హోం…