వార్తలు

  • Home
  • గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

వార్తలు

గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

Feb 25,2024 | 13:25

హైదరాబాద్‌: బాలానగర్‌లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పారిశ్రామిక వాడలోని దుకాణంలో ఒడిశా వాసి అనంత కుమార్‌ వీటిని విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం…

దేశం కోసం, రాష్ట్రం కోసం ఉమ్మడిపోరు : సిహెచ్‌.బాబూరావు

Feb 25,2024 | 15:48

ప్రజల తరుపున పోరాడే వ్యక్తినే అసెంబ్లీకి పంపించాలి  నాల్గోవ రోజు ‘సిపిఎం జన శంఖారావం’ పాదయాత్ర ప్రజాశక్తి -అజిత్‌ సింగ్‌ నగర్‌ : ప్రజల తరుపున పోరాడే…

సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం.. పోలీసులకు షర్మిల ఫిర్యాదు

Feb 25,2024 | 12:17

హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్‌. షర్మిల సైబరాబాద్‌ పోలీసులకు…

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 పరీక్ష

Feb 25,2024 | 12:05

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రూప్‌ 2 పరీక్షలకు అభ్యర్థులు భారీ సంఖ్యలో పోటీపడుతున్నారు. ఆదివారం తాడేపల్లి సమీపంలోని కేఎల్‌…

కారు ప్రమాదం నుంచి బయటపడ్డ టీడీపీ నేత చినరాజప్ప

Feb 25,2024 | 12:02

ప్రజాశక్తి-పెద్దపురం : ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత నిమ్మకాయల చినరాజప్ప కారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదానికి…

న్యూయార్క్‌లో భారతీయ జర్నలిస్టు మృతి

Feb 25,2024 | 11:59

న్యూయార్క్‌ :    అమెరికాలో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో భారత్‌కు చెందిన అగ్ని ప్రమాదంలో ఓ జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయాడు. సెయింట్‌ నికోలస్‌ ప్లేస్‌ అపార్ట్‌మెంట్‌…

డిప్రెషన్‌తో బాధపడుతున్నా.. ఆత్మహత్య చేసుకుందామనుకున్నా

Feb 25,2024 | 11:57

పోలీసుల విచారణలో షణ్ముఖ్‌ వెల్లడి హైదరాబాద్‌ : గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ యూట్యూబర్‌, బిగ్‌ బాస్‌ ఫేం షణ్ముఖ్‌ జస్వంత్‌ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు.…

తొలి జాబితాలో సీనియర్లకు దక్కని చోటు

Feb 25,2024 | 11:40

పొత్తుల తిప్పలతో ప్రకటించని టిడిపి అధినేత ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి-జనసేన ప్రకటించిన ఉమ్మడి అభ్యర్ధుల జాబితాలో టిడిపి సీనియర్‌ నాయకులకు టిక్కెట్లు దక్కలేదు. గోరంట్ల బుచ్చయ్య…

లడఖ్‌కు రాష్ట్ర హోదా పరిశీలిస్తాం : కేంద్రం

Feb 25,2024 | 11:30

న్యూఢిల్లీ  :   రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌ నిబంధనలను లడఖ్‌ ప్రాంతానికి ఏ రీతిన అమలు చేయవచ్చో పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర హోం…