Sela Tunnel : ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్ను ప్రారంభించిన మోడీ
ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్లోని ప్రపంచంలో అతి పొడవైన డబుల్ లేన్ ఆల్ వెదర్ టన్నెల్ను ప్రధాని మోడీ శనివారం ప్రారంభించారు. ‘విక్షిత్ భారత్ విక్షిత్…
ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్లోని ప్రపంచంలో అతి పొడవైన డబుల్ లేన్ ఆల్ వెదర్ టన్నెల్ను ప్రధాని మోడీ శనివారం ప్రారంభించారు. ‘విక్షిత్ భారత్ విక్షిత్…
రాజన్న సిరిసిల్ల (తెలంగాణ) : తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. వీర్నపల్లి మండలం వన్పల్లి గ్రామంలో నివాసముంటున్న మల్లవ్వ (45) ఇంట్లోకి శుక్రవారం రాత్రి…
ప్రజాశక్తి-కడప సిటీ : కడప రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఓ వ్యక్తి కిడ్నాప్నకు గురయ్యాడు. బాధితుని బంధువులు అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో…
హైదరాబాద్ : హైదరాబాద్లోని జగద్గిరి గుట్ట పీఎస్ పరిధిలో బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..…
చెన్నై : లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిఎంకెతో సీట్ల సర్దుబాటు విషయంపై శనివారం చర్చలు జరపనుంది. తమిళనాడు, పుదురుచ్చేరిలో 10 సీట్లకు పోటీ చేసే విషయంపై…
ప్రజాశక్తి- యు.కొత్తపల్లి (కాకినాడ) : దివిస్ ఫార్మా పరిశ్రమ నుండి వేసిన పైప్ లైన్ తొలగించాలని మత్స్యకారులు చేపట్టిన దీక్షలు శనివారానికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ…
ఉంగుటూరు (కృష్ణా జిల్లా) : ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల (23) ఆస్ట్రేలియా గోల్డ్కోస్ట్లోని…
కడప : వివేకా హత్య కేసుకు సంబంధించి అఫ్రూవర్ దస్తగిరి తండ్రిపై వైసిపి కార్యకర్తలు దాడి చేశారు. ప్రస్తుతం దస్తగిరి తండ్రి హాజీవలి పులివెందుల ప్రైవేటు ఆసుపత్రిలో…
భోపాల్ : మధ్యప్రదేశ్ సెక్రటేరియట్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం 9:30 గంటల నుంచి భవనంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఉదయాన్నే సచివాలయానికి వచ్చిన…