వార్తలు

  • Home
  • నేటి నుంచి వెబ్‌సైట్‌లో టెన్త్‌ హాల్‌ టికెట్లు

వార్తలు

నేటి నుంచి వెబ్‌సైట్‌లో టెన్త్‌ హాల్‌ టికెట్లు

Mar 4,2024 | 08:32

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పదోతరగతి పరీక్షల విద్యార్థుల హాల్‌ టికెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం వెబ్‌సైట్‌లో పొందుపరచనుంది. సోమవారం మధ్యాహ్నం 12 నుంచి విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని ప్రభుత్వ…

బెంగళూరు పేలుళ్ల సూత్రదారి అరెస్ట్‌

Mar 4,2024 | 07:54

ప్రజాశక్తి – మైదుకూరు: బెంగళూరు వైట్‌ఫీల్డ్‌ రామేశ్వరం హోటల్‌లో పేలుళ్ల ఘటన సూత్రధారి సలీంను ఎన్‌ఐఎ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. రెండ్రోజులుగా సాగించిన అన్వేషణలో భాగంగా…

బిజెపిని ఓడిస్తేనే ‘ఉక్కు’కు రక్షణ – విశాఖలో మహాపాదయాత్ర

Mar 3,2024 | 21:31

– వేలాదిగా తరలివచ్చిన ప్రజానీకం -కూర్మన్నపాలెం నుంచి జివిఎంసి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ -బిజెపిని ఓడిస్తేనే స్టీల్‌ప్లాంట్‌కు మనుగడ : నాయకుల స్పష్టీకరణ ప్రజాశక్తి- విశాఖ…

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన జగన్‌ – టిడిపి అధినేత చంద్రబాబు

Mar 3,2024 | 21:32

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సచివాలయం తాకట్టు…

ఆమరణ నిరహార దీక్షకు దిగిన పీఈటీ అభ్యర్థులు అరెస్ట్‌

Mar 3,2024 | 16:56

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మెగా డీఎస్సీని విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ డీఎస్సీ నోటిఫికేషన్లో.. పీఈటీ…

పాకిస్థాన్‌ ప్రధానిగా ఎన్నికైన షహబాజ్‌ షరీఫ్‌

Mar 3,2024 | 17:00

 ఇస్లామాబాద్‌ :    పాకిస్థాన్‌ ప్రధానిగా రెండోసారి షహబాజ్‌ షరీఫ్‌ ఎన్నికయ్యారు. పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పిపిపి), పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ -నవాజ్‌ (పిఎంఎల్‌-ఎన్‌) పార్టీల సంకీర్ణ…

దోపిడీని దాచిపెట్టేందుకే ప్రత్యేక రైల్వే బడ్జెట్‌కు స్వస్తి : రాహుల్‌ గాంధీ

Mar 3,2024 | 16:41

న్యూఢిల్లీ :   ప్రధాని మోడీని విశ్వాసించడమంటే ద్రోహానికి గ్యారెంటీ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ దుయ్యబట్టారు. దోపిడీని దాచిపెట్టేందుకే మోడీ ప్రభుత్వం రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా…

తెలంగాణ భవన్‌కు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

Mar 3,2024 | 15:58

హైదరాబాద్‌: భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా…

జగన్‌కు ఆ భవనాలను తాకట్టు పెట్టే హక్కు ఎవరిచ్చారు : దేవినేని ఉమా

Mar 3,2024 | 15:37

అమరావతి: ప్రభుత్వ భవనాలు, సచివాలయాన్ని తాకట్టు పెట్టే హక్కు సీఎం జగన్‌కు ఎవరిచ్చారు? అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో ఆయన…