నేటి నుంచి వెబ్సైట్లో టెన్త్ హాల్ టికెట్లు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పదోతరగతి పరీక్షల విద్యార్థుల హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం వెబ్సైట్లో పొందుపరచనుంది. సోమవారం మధ్యాహ్నం 12 నుంచి విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చునని ప్రభుత్వ…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పదోతరగతి పరీక్షల విద్యార్థుల హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం వెబ్సైట్లో పొందుపరచనుంది. సోమవారం మధ్యాహ్నం 12 నుంచి విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చునని ప్రభుత్వ…
ప్రజాశక్తి – మైదుకూరు: బెంగళూరు వైట్ఫీల్డ్ రామేశ్వరం హోటల్లో పేలుళ్ల ఘటన సూత్రధారి సలీంను ఎన్ఐఎ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. రెండ్రోజులుగా సాగించిన అన్వేషణలో భాగంగా…
– వేలాదిగా తరలివచ్చిన ప్రజానీకం -కూర్మన్నపాలెం నుంచి జివిఎంసి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ -బిజెపిని ఓడిస్తేనే స్టీల్ప్లాంట్కు మనుగడ : నాయకుల స్పష్టీకరణ ప్రజాశక్తి- విశాఖ…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సచివాలయం తాకట్టు…
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మెగా డీఎస్సీని విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ డీఎస్సీ నోటిఫికేషన్లో.. పీఈటీ…
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రధానిగా రెండోసారి షహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి), పాకిస్థాన్ ముస్లిం లీగ్ -నవాజ్ (పిఎంఎల్-ఎన్) పార్టీల సంకీర్ణ…
న్యూఢిల్లీ : ప్రధాని మోడీని విశ్వాసించడమంటే ద్రోహానికి గ్యారెంటీ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. దోపిడీని దాచిపెట్టేందుకే మోడీ ప్రభుత్వం రైల్వే బడ్జెట్ను ప్రత్యేకంగా…
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా…
అమరావతి: ప్రభుత్వ భవనాలు, సచివాలయాన్ని తాకట్టు పెట్టే హక్కు సీఎం జగన్కు ఎవరిచ్చారు? అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో ఆయన…