ఎల్బీ స్టేడియం పరిసరాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు : డీజీపీ
హైదరాబాద్ : తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయని రాష్ట్ర డీజీపీ రవి గుప్తా స్పష్టం చేశారు. ఎల్బీ స్టేడియంలో కొనసాగుతున్న…
హైదరాబాద్ : తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయని రాష్ట్ర డీజీపీ రవి గుప్తా స్పష్టం చేశారు. ఎల్బీ స్టేడియంలో కొనసాగుతున్న…
చెన్నై : మిచౌంగ్ తుఫాను ప్రభావానికి చెన్నై అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. తాజాగా బుధవారం చెన్నై వెలచ్చేరిలో ఓ ప్రైవేట్ భవనం…
ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంటింటి చెత్త సేకరణ చేసే క్లాప్ ఆటో డ్రైవర్లకు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకుండా వెట్టి చాకిరి…
న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 12 మంది బిజెపి ఎంపిలలో పది మంది బుధవారం పార్లమెంటుకు రాజీనామా చేశారు. వీరిలో కేంద్రమంత్రులు నరేంద్రసింగ్…
– ఈనెల 8కి విచారణ వాయిదా ప్రజాశక్తి-అమరావతివిశాఖపట్నంలో క్యాంపు కార్యాలయాల ఏర్పాటు నిమిత్తం అనువైన ప్రదేశాలు గుర్తిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జిఓను సవాల్ చేస్తూ హైకోర్టులో…
అమరావతి: ఉచిత ఇసుక కేసులో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. న్యాయస్థానం…
హైదరాబాద్ : ప్రపంచంలోనే భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్ అంబేద్కర్ వర్ధంతిని…
న్యూఢిల్లీ : గోమూత్ర రాష్ట్రాలు వ్యాఖ్యలపై డిఎంకె ఎంపి సెంథిల్ కుమార్ బుధవారం లోక్సభలో క్షమాపణలు తెలిపారు. ఆ వ్యాఖ్యలు అనుకోకుండా చేశానని, విచారం వ్యక్తం చేశారు.…
ప్రజాశక్తి-విజయవాడ: వైసిపి నేత, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ కుమార్తె వివాహ వేడుకకు సీఎం జగన్ దంపతులు హాజరయ్యారు. ఎ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వేడుకలో వధువు ప్రణవ,…