వార్తలు

  • Home
  • రఘురామ కృష్ణంరాజు రాజీనామా – సిఎం జగన్‌కు లేఖ

వార్తలు

రఘురామ కృష్ణంరాజు రాజీనామా – సిఎం జగన్‌కు లేఖ

Feb 24,2024 | 20:32

ప్రజాశక్తి – భీమవరం :నరసాపురం ఎంపి కనుమూరి రఘురామ కృష్ణంరాజు వైసిపికి శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. లేఖలో ముఖ్యమంత్రిపై…

అహ్మద్‌ పటేల్‌ వారసత్వాన్ని వృథా కానివ్వం : ముంతాజ్‌ పటేల్‌

Feb 24,2024 | 18:17

అహ్మదాబాద్‌: ఆప్‌, కాంగ్రెస్‌ పొత్తుల్లో భాగంగా.. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్‌కి గుజరాత్‌లో రెండు ఎంపీ సీట్లను ఆఫర్‌ చేసింది. ఈమేరకు…

బీజేపీ ఎంపీగా పోటీ చేయనున్న సినీ నటి శోభన!

Feb 24,2024 | 17:22

తిరువనంతపురం : ప్రముఖ సినీ నటి శోభన రాజకీయాల్లో ప్రవేశిస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆమె బిజెపి నుంచి తిరువనంతపురం లోక్‌సభ స్థానానికి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారనే…

నకిలీ వస్తువులు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్‌

Feb 24,2024 | 16:35

హైదరాబాద్‌ : బ్రాండెడ్‌ వస్తువుల పేరిట నకిలీ వస్తువులు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నకిలీ రెడ్‌ లేబుల్‌, బ్రూక్‌బాండ్‌ టీ పౌడర్‌, లైజాల్‌,…

పవన్‌ పొలిటికల్‌గా పనికిరాడు : మంత్రి రోజా

Feb 24,2024 | 16:23

ప్రజాశక్తి-తిరుపతి : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పొలిటికల్‌గా పనికిరాడని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. తిరుపతిలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. టిడిపి అధినేత నారా…

మేడారంలో వసతుల కోసం రాష్ట్రప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది : మంత్రి సీతక్క

Feb 24,2024 | 16:00

ములుగు: మేడారం జాతర విజయవంతం కోసం కృషి చేసిన ప్రజలు, అధికారులకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 1.35 కోట్ల మంది యాత్రికులు సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారని…

ఫిబ్రవరి 27 నుంచి 500 గ్యాస్‌ సిలిండర్‌ స్కీమ్‌ అమలు?

Feb 24,2024 | 15:52

తెలంగాణ: 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రూ. 500 గ్యాస్‌ సిలిండర్‌ సబ్సిడీని ఫిబ్రవరి 27 నుంచి అమలు చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.…

తుదిజాబితాలో చోటు దక్కిన వాళ్లే అభ్యర్థులు : వైవీ సుబ్బారెడ్డి

Feb 24,2024 | 15:29

అమరావతి: ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా ప్రస్తుతానికి సమన్వయకర్తలు మాత్రమేనని.. తుది జాబితాలో చోటు దక్కిన వాళ్లే అభ్యర్థులు అనిఆ పార్టీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి తేల్చి…

పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షను రద్దు చేసిన యుపి ప్రభుత్వం

Feb 24,2024 | 15:29

లక్నో : ఫిబ్రవరి 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పోలీస్‌ కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు సంబంధించిన పేపర్‌ లీక్‌ కావడంతో ఆ పరీక్షను యుపి ప్రభుత్వం…