అవిరామంగా సమ్మెలో పాల్గొన్న సిఐటియు నేతకు అస్వస్థత
ఏలూరు : 22వరోజు అంగన్వాడీ సమ్మె కొనసాగుతోంది. అంగన్వాడీలకు మద్దతుగా సమ్మెలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శుక్లబోయిన రాంబాబు పాల్గొంటున్నారు. అయితే మంగళవారం ఉదయం సమ్మె చేసే…
ఏలూరు : 22వరోజు అంగన్వాడీ సమ్మె కొనసాగుతోంది. అంగన్వాడీలకు మద్దతుగా సమ్మెలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శుక్లబోయిన రాంబాబు పాల్గొంటున్నారు. అయితే మంగళవారం ఉదయం సమ్మె చేసే…
లక్నో : ఈ కాలంలో రోజురోజుకీ చలితీవ్రత మరింత పెరుగుతోంది. గత కొన్నిరోజులుగా దేశ రాజధానిని చలి వణికిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఉత్తరప్రదేశ్లో కూడా చలి…
అమరావతి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ … అంగన్వాడీలు చేపట్టిన సమ్మె మంగళవారంతో 22వ రోజుకు చేరింది. నిరవధికంగా కొనసాగిస్తున్న ఈ సమ్మెలో అంగన్వాడీలు…
నోయిడాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన నోయిడా : నోయిడాలోని ఓ షాపింగ్మాల్ సమీపంలో 26 ఏళ్ల మహిళపై సామూహిక లైంగికదాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి…
టోక్యో : సోమవారం ప్రపంచమంతా న్యూఇయర్ వేడుకలు జరుగుతుంటే.. ఒక్క జపాన్లో మాత్రం విషాదం చోటుచేసుకుంది. కొత్త ఏడాది ప్రారంభం రోజునే 7.5 తీవ్రతతో భారీ భూకంపం…
నెల్లూరు జిల్లా కావలిలో ఘటన చిన్నారుల పరిస్థితి విషమం ప్రజాశక్తి-కావలి : అప్పుల బాధను తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా కావలిలో…
సింగరేణి : సింగరేణి సంస్థకు ప్రభుత్వం కొత్త ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న సీఎండీ…
జపాన్ : తీవ్ర భూకంపాల నేపథ్యంలో సోమవారం జారీ చేసిన సునామీ హెచ్చరికలను జపాన్ ఉపసంహరించుకుంది. అన్ని సునామీ హెచ్చరికలు, సూచనలు, సలహాలను ఎత్తివేసినట్టు జపాన్ వాతావరణ…
మరో వారం రోజులపాటు ఇదే తీరు ఢిల్లీ : ఉత్తర భారతదేశాన్ని పొగమంచు కమ్మేయడంతో ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచు…