వార్తలు

  • Home
  • IT notices : కాంగ్రెస్‌కు మళ్లీ ఐటి నోటీసులు

వార్తలు

IT notices : కాంగ్రెస్‌కు మళ్లీ ఐటి నోటీసులు

Apr 1,2024 | 10:21

 తాజాగా రూ.1745 కోట్ల పన్నులు చెల్లించాలని ఆదేశం న్యూఢిల్లీ    :   ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు ఆదాయపన్ను శాఖ మళ్లీ నోటీసులు పంపించింది. తాజాగా మరో రూ.1745కోట్లు…

నెతన్యాహు గద్దెదిగాలి- ఇజ్రాయిల్‌లో భారీ ప్రదర్శనలు

Apr 1,2024 | 10:17

టెల్‌ అవీవ్‌ : నెతన్యాహు ప్రభుత్వం గద్దెదిగాలని డిమాండ్‌ చేస్తూ ఇజ్రాయిల్‌లోని పలు నగరాల్లో ఇజ్రాయిలీలు భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. టెల్‌ అవీవ్‌, జెరూసలేం, హైఫా,…

మీ విధులు మీకు చెప్పాల్సి రావడం… అవమానకరంగా ఉంది : గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నాగరత్న

Apr 1,2024 | 10:15

పెద్ద నోట్ల రద్దు బ్లాక్‌మనీ ఉన్న వారికే లాభించింది హైదరాబాద్‌ : కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ బివి నాగరత్న…

కేజ్రీవాల్‌ ఆరు హామీలు

Apr 1,2024 | 10:12

ఎన్నికలలో ఇండియా ఫోరమ్‌లో గెలిస్తే అమలు చేసే ఆరు హామీలను కేజ్రీవాల్‌ తరపున ఆయన భార్య సునీత ఈ సభలో ప్రకటించారు. పేదలకు నిరాటంకంగా ఉచిత విద్యుత్‌,…

అవినీతి ప్రభుత్వాన్ని కూల్చాలి : రామ్‌లీలాలో వక్తల పిలుపు

Apr 1,2024 | 10:08

న్యూఢిల్లీ : అత్యంత అవినీతికరమైన బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించి, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. అత్యంత అవినీతికర పార్టీగా బిజెపి : దీపాంకర్‌…

నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ‘మేమంతా సిద్ధం’

Apr 1,2024 | 09:53

అనంతపురం : వైసిపి అధ్యక్షుడు వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్‌ యాత్ర సోమవారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొనసాగనుంది. యాత్రలో భాగంగా ఐదవ రోజు…

అండుగంటిన భూగర్భ జలాలు – అప్పులు నష్టాల్లో అన్నదాతలు..!

Apr 1,2024 | 09:49

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : పుట్లూరు మండలంలో గత సంవత్సరం నుండి వర్షాలు లేకపోవడంతోపాటు హెచ్‌ ఎల్‌ సి నీటిని కూడా విడుదల చేయకపోవడంతో మండల వ్యాప్తంగా భూగర్భ…

బిఎస్‌పి అభ్యర్థికి గుండెపోటు

Apr 1,2024 | 09:31

తెలంగాణ : బహుజన్‌ సమాజ్‌ పార్టీ అలీగఢ్‌ అభ్యర్థి గుఫ్రాన్‌ నూర్‌ గుండెపోటుకు గురై ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే బీఎస్పీ…

అద్వానీకి భారతరత్న ప్రదానం

Apr 1,2024 | 09:06

న్యూఢిల్లీ : మాజీ ఉప ప్రధాని, బిజెపి సీనియర్‌ నాయకుడు ఎల్‌కె అద్వానీకి ‘భారతరత్న’ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ప్రదానం చేశారు. అనారోగ్య సమస్యల కారణంగా శనివారం…