అందుకే సిఎం పదవికి రాజీనామా చేయలేదు : కేజ్రీవాల్
న్యూఢిల్లీ : అసత్యపు కేసులో ఇరికించి తనను బలవంతంగా రాజీనామాకు చేయించేందుకు బిజెపి కుట్ర పన్నిందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విమర్శించారు. అందుకే సిఎం పదవికి…
న్యూఢిల్లీ : అసత్యపు కేసులో ఇరికించి తనను బలవంతంగా రాజీనామాకు చేయించేందుకు బిజెపి కుట్ర పన్నిందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విమర్శించారు. అందుకే సిఎం పదవికి…
నంద్యాల : సినీనటుడు అల్లు అర్జున్ పై కేసు నమోదయింది. అల్లు అర్జున్ శనివారం నంద్యాలలో పర్యటించారు. ఆయన పర్యటనకు రిటర్నింగ్ అధికారి ముందస్తు అనుమతులు ఇవ్వలేదు.…
ప్రజాశక్తి-నెల్లిమర్ల (విజయనగరం) : నెల్లిమర్ల నియోజవర్గం కేంద్రంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ విధి నిర్వహణకు వచ్చిన పోలింగ్ ఆఫీసర్ శ్రీ మాధవన్ ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే…
ప్రజాశక్తి- యు.కొత్తపల్లి (కాకినాడ) : గ్రామ సమస్యలపైన, భూములు కోల్పోతున్నాము అని రోడ్డెక్కి ధర్నాలు చేసిన సంఘటనలు చూశాం కానీ ఎన్నికల వేళ తాయిలాలు అందలేదని మహిళలు,…
మెదక్ : బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్పల్లిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు…
10 రాష్ట్రాల్లో 96 స్థానాలకు పోలింగ్ బరిలో 1,717 మంది అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, ఒడిషాలో అసెంబ్లీకీ పోలింగ్ రాష్ట్రంలో 2,368 మంది ఎమ్మెల్యే, 454 మంది ఎంపీ…
సెంట్రల్ రఫాను ఖాళీ చేయాలంటూ తాజాగా హుకుం ఉత్తర గాజాలో పెరుగుతున్న ప్రతిఘటన రఫా: ఐక్యరాజ్యసమితి హెచ్చరికలను బేఖాతరు చేస్తూ గత వారం రోజులుగా రఫాపై నాన్స్టాప్గా…
– దండకారణ్యంలో భద్రతా దళాల దాష్టీకాలు -అడవులను జల్లెడబట్టి కాల్చివేతలు – పౌర సంఘాల నేతలు ఆందోళన ఛత్తీస్గఢ్/హైదరాబాద్ : దండకారణ్యం ఇటీవల కాలంలో నిత్యం రక్తమోడుతూనేవుంది.…
– ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక్క అవకాశమివ్వండి – చివరి రోజు సిపిఎం అభ్యర్థుల ప్రచార జోరు ప్రజాశక్తి-యంత్రాంగం :సార్వత్రిక ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. చివరి…