వార్తలు

  • Home
  • నేడు త్రిపుల్‌ఐటి డిఎంను ప్రారంభించనున్న ప్రధాని

వార్తలు

నేడు త్రిపుల్‌ఐటి డిఎంను ప్రారంభించనున్న ప్రధాని

Feb 20,2024 | 08:46

 డైరెక్టర్‌ సోమయాజులు వెల్లడి ప్రజాశక్తి – కర్నూలు కలెక్టరేట్‌ : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ, డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ (త్రిపుల్‌ఐట డిఎం) విద్యాసంస్థను మంగళవారం…

యుపిలో ఎస్మా ప్రయోగం

Feb 20,2024 | 08:45

ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలపై నిషేధం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మిక, ఉద్యోగ సంఘాలు లక్నో : హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో అన్నదాతల ఆందోళనల నేపథ్యంలో నిరసనలపై…

ఏజెన్సీ నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో న్యాయం చేయండి : సిఎంకు వి. శ్రీనివాసరావు లేఖ

Feb 20,2024 | 10:20

సిఎంకు వి. శ్రీనివాసరావు లేఖ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో రాష్ట్రంలోని ఏజెన్సీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి…

‘మిలాన్‌’ ఆరంభం

Feb 20,2024 | 09:09

ఇప్పటికే 20 దేశాల నుంచి విశాఖకు నౌకలు తీరంలో రిహార్సల్స్‌ అదుర్స్‌ ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : అంతర్జాతీయ నావికాదళ దేశాలతో రక్షణ సంబంధాలు, సముద్ర…

మహిళా సాధికారతే లక్ష్యంగా మేనిఫెస్టోలు ఉండాలి

Feb 20,2024 | 09:08

బడ్జెట్‌లో 3 శాతం కేటాయించాలి మహిళా సంఘాల ఐక్యవేదిక డిమాండ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మహిళల సమస్యలు పరిష్కరించేలా మహిళా సాధికారతే లక్ష్యంగా రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలను…

రేపు నిరసనలు – సంయుక్త కిసాన్‌ మోర్ఛా పిలుపు

Feb 20,2024 | 09:06

రేపు ఎన్‌డిఎ ఎంపిల నియోజకవర్గాల్లో నిరసనలు సంయుక్త కిసాన్‌ మోర్ఛా పిలుపు ఐదు పంటలు, ఐదేళ్ల కాంట్రాక్టు ఎంఎస్‌పికి తిరస్కరణ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైతాంగ సమస్యలను…

కౌంటర్‌ దాఖలు చేయండిటెట్‌, టిఆర్‌టి నోటిఫికేషన్లపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

Feb 19,2024 | 22:54

ప్రజాశక్తి-అమరావతి : ఎపి టెట్‌, ఎపి టిఆర్‌ఆర్‌టి నోటిఫికేషన్లను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై ప్రభుత్వ వాదనలతో కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని…

ఆహారం కలుషితం..36 మంది విద్యార్థులకు అస్వస్థత

Feb 19,2024 | 20:25

ప్రజాశక్తి – జీలుగుమిల్లి (ఏలూరు) : కలుషిత ఆహారం తిని 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ఏలూరు జిల్లాలోని జీలుగుమిల్లిలో సోమవారం చోటుచేసుకుంది. దీనికి…

ఎస్‌టియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సాయి శ్రీనివాస్‌, రఘునాథ్‌రెడ్డి

Feb 19,2024 | 20:14

 మరో 30 మందితో కార్యవర్గం ఎన్నిక ప్రజాశక్తి – భీమవరం : ఎస్‌టియు రాష్ట్ర అధ్యక్షులుగా ఎల్‌.సాయిశ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శిగా ఎం.రఘునాథ్‌రెడ్డి ఎన్నికయ్యారు. 30 మంది సభ్యులతో…