వార్తలు

  • Home
  • గుజరాత్‌లో ఘోరం – 27 మంది సజీవదహనం

వార్తలు

గుజరాత్‌లో ఘోరం – 27 మంది సజీవదహనం

May 26,2024 | 08:04

రాజ్‌కోట్‌లోని గేమ్‌జోన్‌లో భారీ అగ్ని ప్రమాదం  27 మంది సజీవదహనం  వీరిలో 12 మంది చిన్నారులు  మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం రాజ్‌కోట్‌ : గుజరాత్‌లో ఘోరం…

కౌంటింగ్‌కు అదనపు భద్రత

May 26,2024 | 08:03

56 మంది పోలీసు అధికారులకు ప్రత్యేక డ్యూటీ  అత్యధికంగా మాచర్లకు ఎనిమిది మంది ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పోలింగు అనంతరం రాష్ట్రంలో హింస చేలరేగిన…

ఎట్టకేలకు పోలింగ్‌ డేటా బహిర్గతం

May 26,2024 | 08:02

న్యూఢిల్లీ : సార్వత్రిక సమరానికి సంబంధించి ప్రత్యేకించి నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ నమోదు గురించి అనేక సందేహాలతో కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం శనివారం…

ఫ్రాన్స్‌లో స్తంభించిన విమాన సర్వీసులు

May 26,2024 | 07:59

పారిస్‌లో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్ల సమ్మె ఓర్లి విమానాశ్రయంలో 70 శాతం సర్వీసుల రద్దు పారిస్‌ : ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు సమ్మెకు దిగడంతో శనివారం ఫ్రాన్స్‌లో…

అదనపు పని… ఆపై ‘షోకాజ్‌’

May 26,2024 | 07:55

సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి నోటీసులు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగ సంఘం నాయకుల ఆగ్రహం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల…

‘అనంత’ దారుణ హత్య

May 26,2024 | 07:32

ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురంలోని రెండవ రోడ్డు వద్ద దారుణ హత్య జరిగింది. నగరంలోని 2వ రోడ్ ఫ్లై ఓవర్ కింద ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని ఆటోతో…

అగ్నివీర్‌ పథకంపై ఆర్మీ సర్వే

May 26,2024 | 06:23

 రాబోయే ప్రభుత్వానికి సిఫారసులు రూపొందించే అవకాశం న్యూఢిల్లీ : ఆర్మీ అగ్నిపథ్‌ పథకంపై అంతర్గత సర్వేను నిర్వహిస్తున్నది. ఇప్పటివరకు దాని రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియపై దాని ప్రభావాన్ని ఇది…

సమైక్యత, సామరస్య పరిరక్షణకే ఓటు : ఏచూరి

May 25,2024 | 23:52

ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న కరత్‌ దంపతులు న్యూఢిల్లీ: సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి శనివారం ఢిలీల్లో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆయన ఉదయాన్నే పోలింగ్‌…

సైద్ధాంతిక పోరాటమిది : రాహుల్‌

May 25,2024 | 23:51

న్యూఢిల్లీ : అసత్యాలు, విద్వేషాగ్ని రాజేస్తూ బిజెపి సాగిస్తున్న దుష్ప్రాచారానికి, రాజ్యాంగ రక్షణ కోసం ‘ఇండియా’ ఫోరానికి మధ్యన జరుగుతున్నది సైద్ధాంతిక పోరాటమని రాహుల్‌ గాంధీ అన్నారు.…