వార్తలు

  • Home
  • బస్తర్‌లో మరో ఎన్‌కౌంటర్‌ .. ముగ్గురు మావోయిస్టులు మృతి

వార్తలు

బస్తర్‌లో మరో ఎన్‌కౌంటర్‌ .. ముగ్గురు మావోయిస్టులు మృతి

May 25,2024 | 23:30

రాయ్ పూర్‌ : ఛత్తీస్‌ఘడ్‌లోని దక్షిణ బస్తర్‌ ప్రాంతంలో మరోమారు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. శనివారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలిపారు.…

త్వరలోనే జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు

May 25,2024 | 23:29

సిఇసి రాజీవ్‌కుమార్‌ వెల్లడి న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూకాశ్మీర్‌లో నమోదైన ఓటరు టర్నవుట్‌తో ప్రోత్సాహం పొందిన ఎన్నికల కమిషన్‌ అతి త్వరలోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు…

దళితుల భూములను కొట్టేసేందుకు జివో 569

May 25,2024 | 23:21

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవమర్‌ రెడ్డి పేదల భూములను తన కుమారుడికి అప్పగించేందుకు జివో…

విఆర్‌కు ఇద్దరు కానిస్టేబుళ్లు

May 25,2024 | 23:20

ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌ : అల్లు అర్జున్‌ నంద్యాలకు వస్తున్నారన్న విషయాన్ని ముందుగా జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాకపోవడంపై జిల్లా ఎస్‌పి రఘువీర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం…

వాగులో పడి ఇద్దరు మృతి

May 25,2024 | 23:19

ప్రజాశక్తి – చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) : పొలానికి నీరు పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు వాగులో పడి ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన పల్నాడు జిల్లా…

టిడిపి నేత కారుకు నిప్పు

May 25,2024 | 23:17

ముగ్గురు నిందితుల అరెస్టు ప్రజాశకి- యంత్రాంగం : ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలంలో టిడిపి నేత కారును గుర్తు తెలియని దుండగులు శుక్రవారం అర్థరాత్రి తగలబెట్టారు. మూలగుంటపాడు…

యూనియన్‌ బ్యాంక్‌ రిటైల్‌ ఎక్స్‌పోకు స్పందన

May 25,2024 | 22:32

గుంటూరు : ప్రభుత్వ రంగంలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శనివారం నగరంపాలెంలోని ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటైల్‌ ఎక్స్‌పో 2024కు విశేష స్పందన లభించింది.…

రైతులందరికీ బోనస్‌ వర్తింపజేయాలి

May 25,2024 | 22:06

గుడిసెవాసులకు 120 గజాల స్థలం కేటాయించి పట్టాలివ్వాలి  తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డికి సిపిఎం వినతి ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో రాష్ట్రంలో ప్రజలు, రైతులు, ఇళ్లు లేని…

శ్రీశైల మల్లన్నసేవలో మధ్యప్రదేశ్‌ సిఎం దంపతులు

May 25,2024 | 21:57

ప్రజాశక్తి – శ్రీశైలం : శ్రీశైలం క్షేత్రంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ దంపతులు శనివారం దర్శించుకున్నారు. శ్రీశైలం ఆలయ రాజగోపురం వద్దకు…