వార్తలు

  • Home
  • ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

వార్తలు

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

Apr 13,2024 | 22:45

ప్రజాశక్తి-మాచర్ల రూరల్‌ (పల్నాడు జిల్లా) :ఇంటర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో శనివారం చోటుచేసుకుంది.…

జగన్‌ పాలన అంతా నయవంచనే

Apr 13,2024 | 22:40

– వైసిపిని ఇంటికి పంపేందుకు ప్రజలందరూ సిద్ధం – నవ్యాంధ్ర సాకార యాత్రలో బాలకృష్ణ ప్రజాశక్తిాకదిరి టౌన్‌ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని లేని రాష్ట్రంగా…

ఆర్థిక కేంద్రీకరణతో నియంతృత్వం – ప్రముఖ ఆర్థికవేత్త పాపారావు

Apr 13,2024 | 22:30

ప్రజాశక్తి-గుంటూరు :ఆర్థిక కేంద్రీకరణ పెరుగుతున్న కొద్దీ.. రాజకీయ కేంద్రీకరణ కూడా సమాంతరంగా పెరుగుతుందని ఆర్థికవేత్త, స్వతంత్ర జర్నలిస్టు డి.పాపారావు అన్నారు. యుటిఎఫ్‌ స్వర్ణోత్సవాల్లో భాగంగా శనివారం గుంటూరులోని…

ఉపాధి కార్మికుడు మృతి

Apr 13,2024 | 22:13

ప్రజాశక్తి – పెదకూరపాడు (పల్నాడు జిల్లా):గుండెపోటుతో ఉపాధి కార్మికుడు మృతి చెందిన సంఘటన పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఉపాధి కార్మికులు తెలిపిన వివరాల…

బిజెపితో స్నేహం కోసం రాష్ట్రం తాకట్టు

Apr 13,2024 | 22:07

– భూమి పూజకే ‘ఉక్కు’ పరిమితం – సిఎం జగన్‌పై విమర్శలు గుప్పించిన వైఎస్‌.షర్మిల ప్రజాశక్తి – వైఎస్‌ఆర్‌ జిల్లా యంత్రాంగం :బిజెపితో స్నేహం కోసం పోలవరం…

ఓట్ల కోసం మా ఊరు రావొద్దు

Apr 13,2024 | 22:01

– ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఫ్లెక్సీలు ప్రజాశక్తి-సిఎస్‌పురం రూరల్‌ (ప్రకాశం జిల్లా):’మేము ఎన్నికలను బహిష్కరిస్తున్నాం.. ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు, ఓట్లు అడిగేందుకు మా ఊరికి ఎవ్వరూ రావొద్దు’ అని…

మిమ్స్‌ ఉద్యోగుల పోరాటం స్ఫూర్తిదాయకం

Apr 13,2024 | 20:50

– సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బ రామమ్మ – విశాఖ సెంట్రల్‌ జైల్‌ నుంచి విడుదలైన కార్మికలకు ఘన స్వాగతం ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :మిమ్స్‌ యాజమాన్య నిరంకుశత్వాన్ని,…

సీతారాముల కల్యాణానికి పసుపు తయారు

Apr 13,2024 | 20:35

ప్రజాశక్తి- ఒంటిమిట్ట :వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట సీతారాముల కల్యాణ మహోత్సవాలు ‘హరిధ్రా ఘటనం’తో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది తొలిసారిగా టిటిడి ప్రవేశపెట్టింది. ఈ…

‘ఇండియా’ వేదికకు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి మద్దతు

Apr 13,2024 | 20:33

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :కేంద్రంలో బిజెపిని, రాష్ట్రంలో దాని పొత్తు, తొత్తు పార్టీలను ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘ఇండియా’ వేదికకు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించింది.…