వార్తలు

  • Home
  • ఓటు కోసం కోటి తిప్పలు

వార్తలు

ఓటు కోసం కోటి తిప్పలు

Apr 21,2024 | 02:40

సంక్షేమం..అభివృద్ది..సమస్యలు అన్నీ పక్కదారి.. గెలుపు కోసం ప్యాకేజీలు, చేరికలు, ఫిరాయింపులు సోషల్‌ ఇంజినీరింగ్‌ పేరుతో కులాల కుంపటు ప్రజాశక్తి-ఒంగోలు బ్యూరో : నిన్నామొన్నటి వరకూ నేతల ఉపన్యాసాల్లో…

ఏడు చోట్ల వైసిపి కొత్త అభ్యర్ధులు

Apr 21,2024 | 02:20

ప్రజాశక్తి – అమరావతి : వైసిపిలో దాదాపుగా 7 నియోజకవర్గాల్లో అభ్యర్దులు కొత్తగా వెళ్లి పోటీ చేస్తున్నారు. మంత్రులతో సహా స్థానభ్రంశాలు తప్పలేదు. టిక్కెట్టు ఇచ్చినప్పుడే పార్టీ…

పీపుల్స్‌ ఆర్మీలో సమాచార సహాయక దళం

Apr 21,2024 | 00:39

 సైబర్‌ దాడులను ఎదుర్కొనేందుకు ఐఎస్‌ఎఫ్‌ ఏర్పాటు బీజింగ్‌ : అత్యాధునిక సాంకేతిక పద్ధతులను ఇమడ్చుకోవడంలో దూసుకుపోతున్న చైనా సైబర్‌ దాడులను ఎదుర్కోవడంలోనూ ముందడుగు వేసింది. చైనా సైన్యంలో…

వయనాడ్‌లో రాహుల్‌ ఓటమి ఖాయం.. జోస్యం చెప్పిన మోడీ

Apr 21,2024 | 00:37

ముంబయి : కేరళలోని వయనాడ్‌లో రాహుల్‌ గాంధీ ఓడిపోవడం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. ఈ నెల 26 తర్వాత ‘యువరాజు’ ఎక్కడికి వెళ్తారోనని…

పాకిస్తాన్‌లో భారీ వర్షాలు

Apr 21,2024 | 00:34

 ఇప్పటికి 87మంది మృతి పాకిస్తాన్‌ : పాకిస్తాన్‌లో భారీ వర్షాలకు ఇప్పటికి 87 మంది మృతి చెందారు. గత వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు వరదలొచ్చాయి.…

అడవులను కాపాడాల్సిందే : సుప్రీంకోర్టు

Apr 21,2024 | 00:32

న్యూఢిల్లీ : పర్యావరణ పరిరక్షణ, అడవులు, వన్యప్రాణుల రక్షణకు ఉద్దేశించిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 48(ఏ)కు పౌరుల జీవించే హక్కుతో ప్రత్యక్ష సంబంధం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. దేశాన్ని,…

‘తొలి దశలోనే బిజెపి బోల్తా

Apr 21,2024 | 00:31

ఆర్‌ఎల్‌డి నేత తేజస్వీ యాదవ్‌ పాట్నా : సార్వత్రిక ఎన్నికల సమరాంగణంలో బిజెపి తొలి దశలోనే బోల్తా పడిందని రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్‌జెడి) నేత తేజస్వీ…

రాయి దాడి కేసులో ‘బొండా’కు వేధింపులు

Apr 21,2024 | 00:23

 టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాయి దాడి కేసులో తమ పార్టీ విజయవాడ సెంట్రల్‌ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావును ముఖ్యమంత్రి…

మోడీ, రాహుల్‌ మధ్య యుద్ధం : అజిత్‌ పవార్‌

Apr 20,2024 | 23:57

ఈ లోక్‌సభ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్‌గాంధీకి మధ్య జరుగుతున్న యుద్ధం అని మహారాష్ట్ర డిప్యూటీ సిఎం అజిత్‌ పవార్‌ అన్నారు. పూణే జిల్లాలోని బారామతి…