అవినాష్పై ఆరోపణలు తగవు
శివశంకర్రెడ్డి కుమారుడు దేవిరెడ్డి చైతన్యరెడ్డి ప్రజాశక్తి -కడప అర్బన్ : నెల రోజులుగా తమపైనా, ఎంపి అవినాష్రెడ్డిపైనా వైఎస్ షర్మిల, వైఎస్ సునీత ఆరోపణలు చేయడం తగవని…
శివశంకర్రెడ్డి కుమారుడు దేవిరెడ్డి చైతన్యరెడ్డి ప్రజాశక్తి -కడప అర్బన్ : నెల రోజులుగా తమపైనా, ఎంపి అవినాష్రెడ్డిపైనా వైఎస్ షర్మిల, వైఎస్ సునీత ఆరోపణలు చేయడం తగవని…
హైదరాబాద్ : వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. తెలంగాణ హైకోర్టులో దస్తగిరి దాఖలు చేసిన…
పట్టుబడ్డ పలువురు అధికారులు హైదరాబాద్: తెలంగాణలో ఏసీబీ అధికారుల దాడులు వివిధ చోట్ల అవినీతికి పాల్పడుతున్న పలువురు అధికారుల్ని అదుపులోకి తీసుకున్నారు. రూ.18 వేలు లంచం తీసుకుంటూ…
సిడ్నీ : ఆస్ట్రేలియాలో దుండగులు వరుస దాడులకు తెగబడుతున్నారు. సిడ్నీ సెంట్రల్ బిజినెస్ జిల్లాకు పశ్చిమాన 30 కి.మీ దూరంలో ఉన్న వాక్లీలోని చర్చిలో దుండుగు కత్తితో…
భద్రాచలం : భద్రాచలంలో నిర్వహించే భద్రాద్రి సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి తాజాగా ఎలక్షన్ కమిషన్ (ఈసీ) అనుమతి నిరాకరించింది. దీంతో మంత్రి కొండా సురేఖ ప్రత్యక్ష…
ప్రజాశక్తి-విజయవాడ: ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన నేపథ్యంలో ఆయనకు భద్రతను భారీగా పెంచారు. ప్రస్తుత భద్రతకు అదనంగా సెక్యూరిటీని పెంచారు. బస్సు యాత్ర…
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి 21 మంది రిటైర్డ్జడ్జీలు రాసిన లేఖ ప్రధాని మోడీ ఆర్కెస్ట్రా ప్రచారంలో భాగమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. న్యాయవ్యవస్థపై ఒత్తిడి,…
విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయ త్నం చేసిన నిందితుల వివరాల చెప్పిన వారికి ఎన్టీఆర్ జిల్లా పోలీసులు నగదు బహుమతిని ప్రకటించారు. సీఎం జగన్పై గుర్తు…
న్యూఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్స్పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుని సమీక్షించాలంటూ రివ్యూ పిటిషన్ దాఖలైంది. ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందన్న సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయవాది…