వార్తలు

  • Home
  • వైసిపికి కురుబ కార్పొరేషన్‌ చైర్మన్‌ రాజీనామా

వార్తలు

వైసిపికి కురుబ కార్పొరేషన్‌ చైర్మన్‌ రాజీనామా

Apr 23,2024 | 00:25

ప్రజాశక్తి- బత్తలపల్లి (శ్రీసత్యసాయి జిల్లా) : శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం వైసిపి సీనియర్‌ నాయకులు, రాష్ట్ర కురుబ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోటి సూర్యప్రకాష్‌బాబు ఆ పార్టీకి రాజీనామా…

ఎపి టెన్త్‌ ఫలితాల్లో శ్రీచైతన్య విజయభేరి

Apr 23,2024 | 00:20

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు విజయభేరి మోగించారు. ఈ మేరకు శ్రీచైతన్య స్కూల్‌ డైరెక్టర్‌ సీమ సోమవారం…

విద్వేషం మరోస్థాయికి చేరింది

Apr 23,2024 | 01:24

మోడీపై తొలిసారి అకాలీదళ్‌ విమర్శలు అమృత్‌సర్‌ : రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు…

ఇండియా వేదికతో దేశ భవిష్యత్‌

Apr 22,2024 | 23:01

బిజెపికి గులాంగిరీ చేయడానికే ‘సిద్ధమా.?’ ఎపి న్యారు యాత్రలో వైఎస్‌ షర్మిల ప్రజాశక్తి – యర్రగొండపాలెం, చీమకుర్తి (ప్రకాశం జిల్లా) : ఇండియా వేదిక ద్వారానే దేశానికి…

హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య.. పవన్‌ కల్యాణ్‌ సభలు వాయిదా

Apr 22,2024 | 19:19

ప్రజాశక్తి-అమరావతి : జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారానికి అనుకోని అవాంతరం ఏర్పడింది. ఆయన ఇవాళ తాడేపల్లిగూడెం, ఉంగుటూరులో వారాహి విజయభేరి సభల్లో పాల్గొనాల్సి ఉండగా, చివరి…

Congress: సూరత్ లోక్‌సభ సీటు ఏకగ్రీవం వెనుక మ్యాచ్‌ ఫిక్సింగ్‌

Apr 22,2024 | 19:08

న్యూఢిల్లీ :  గుజరాత్‌ లోని సూరత్‌ లోక్‌సభ స్థానంలో బిజెపి అభ్యర్థి ముఖేష్‌ దలాల్‌ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు బిజెపి ప్రకటించడంపై కాంగ్రెస్‌ మండిపడింది. గుజరాత్‌లోని సూరత్‌ లోక్‌సభ…

Election Commission: ప్రధాని మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ 16 ఫిర్యాదులు

Apr 22,2024 | 18:25

న్యూఢిల్లీ :   ప్రధాని మోడీ విద్వేషపు వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఎన్నికల కమిషన్‌(ఇసి)కి ఫిర్యాదు చేసింది. సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు అభిషేక్‌ మను సింఘ్వీ, గురుదీప్‌ సప్పల్‌, సుప్రియాశ్రీనతేలతో…

Kejriwal: ప్రైవేట్‌ వైద్యునితో వీడియో కాన్ఫరెన్స్‌కు నిరాకరించిన ఢిల్లీ కోర్టు

Apr 22,2024 | 17:36

న్యూఢిల్లీ  : తన ప్రైవేట్‌ డాక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌కు అనుమతించాలన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు సోమవారం తిరస్కరించింది. కేజ్రీవాల్‌కు ప్రతిరోజూ ఇన్సులిన్‌ ఇవ్వాల్సిన…

మచిలీపట్నం పార్లమెంట్‌ వైసిపి అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు నామినేషన్

Apr 22,2024 | 14:19

ప్రజాశక్తి-కలెక్టరేట్‌(కృష్ణా) మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి వైఎస్‌ఆర్‌ సిపి పార్టీ అభ్యర్థిగా నామినేషన్‌ పత్రాలను డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర రావు రిటర్నింగ్‌ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి జిల్లా…