వార్తలు

  • Home
  • ఎంఎల్‌సి తోట త్రిమూర్తులుకు 18 నెలల జైలు

వార్తలు

ఎంఎల్‌సి తోట త్రిమూర్తులుకు 18 నెలల జైలు

Apr 17,2024 | 00:49

ప్రజాశక్తి- విశాఖ లీగల్‌ రిపోర్టర్‌, రామచంద్రపురం : డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన దళిత యువకులను బంధించి శిరోముండనం చేసిన,…

సెల్ఫీకీ జిఎస్‌టి కట్టాలేమో..! : స్టాలిన్‌

Apr 17,2024 | 00:16

ఆయనో ‘వసూల్‌ రాజ్‌’  బాండ్లతో వేల కోట్లు దండుకున్నారు  బిజెపి మ్యానిఫెస్టో పౌరుల పాలిట విలన్‌ ప్రధాని మోడీపై స్టాలిన్‌ ఆగ్రహం ప్రజాశక్తి – చెన్నయ్ : ప్రధానమంత్రి…

చంద్రబాబుపై చర్యలు తీసుకోండి : ఇసికి వైసిపి ఫిర్యాదు

Apr 17,2024 | 00:38

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి అధినేత చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వైసిపి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు మాజీ…

ప్రజల ఎజెండా కావాలి

Apr 17,2024 | 00:42

సిపిఎం ఎన్నికల ప్రణాళిక విడుదల బిజెపితో అంటకాగుతున్నటిడిపి, జనసేన, వైసిపిలకు 14 ప్రశ్నలు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :  సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల ఎజెండా చర్చనీయాంశం…

తీర్పుపై దళిత సంఘాల హర్షం

Apr 17,2024 | 00:35

ప్రజాశక్తి- యంత్రాంగం : శిరోముండనం కేసులో ప్రధాన నిందితుడు తోట త్రిమూర్తులుకు శిక్షను విధిస్తూ తీర్పు ఇవ్వడంపై దళితులు, దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. డాక్టర్‌…

అప్రూవర్‌ అయినంత మాత్రాన దస్తగిరి నిర్దోషి కాదు

Apr 16,2024 | 22:38

విచారణ జాప్యంలో రాజకీయ ప్రమేయం  అవినాష్‌ నీ ఫోన్‌ సిబిఐకి అప్పగించు : వైఎస్‌ సునీత ప్రజాశక్తి – కడప : మాజీ మంత్రి వైఎస్‌.వివేకానందరెడ్డి హత్య…

కోదండరాముని కల్యాణానికి అంకురార్పణ

Apr 16,2024 | 22:32

 నేడు ధ్వజారోహణం ప్రజాశక్తి-ఒంటిమిట్ట : కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామివారి ఆలయంలో ఈ నెల 17 నుంచి 25 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి…

తీరుమారని ఇజ్రాయిల్‌

Apr 17,2024 | 00:13

యుద్ధోన్మాదంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇరాన్‌కు దీటుగా బదులిస్తామన్నఆర్మీ చీఫ్‌ టెల్‌అవీవ్‌ : శాంతి, సంయమనం పాటించాలని ప్రపంచమంతా పదేపదే విన్నవిస్తున్నా ఇజ్రాయిల్‌ తీరు మారడం లేదు. గాజాలో…

ఎన్నికల ప్రక్రియకు సిద్ధంగా ఉండాలి : సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా

Apr 16,2024 | 22:30

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లాల ఎన్నికల అధికారులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా ఆదేశించారు.…