వార్తలు

  • Home
  • వలసలు పోకుండా చర్యలు

వార్తలు

వలసలు పోకుండా చర్యలు

Apr 29,2024 | 08:52

– ఇంటింటికీ కుళాయి నీరు – ప్రజాగళం సభల్లో చంద్రబాబు ప్రజాశక్తి – కర్నూలు, నెల్లూరు ప్రతినిధులు :కర్నూలు జిల్లా నుంచి ఎవ్వరూ వలసలు వెళ్లకుండా చర్యలు…

మోడీ హయాంలో పెచ్చరిల్లిన నిరుద్యోగం : ప్రియాంక గాంధీ

Apr 28,2024 | 07:17

లాతూర్‌ : మోడీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం రేటు విపరీతంగా పెరిగిపోతోందని, ధరలకు రెక్కలు వస్తున్నాయని, ద్రవ్యోల్బణం అధికమవు తోందని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ తీవ్రంగా…

ఇండియా బ్లాక్‌పై మోడీ అక్కసు

Apr 28,2024 | 07:16

కొల్హాపూర్‌ : ఈ ఎన్నికల తర్వాత ఇండియా బ్లాక్‌ అదృశ్యమై పోతుందంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఆ పార్టీలపై అక్కసు వెళ్లగక్కారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఎన్నికల సభలో…

ఇడిని కేంద్రం దుర్వినియోగం చేస్తోంది

Apr 28,2024 | 07:15

 సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌ అఫిడవిట్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి)ని కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. మద్యం పాలసీ కేసులో…

939 నామినేషన్లు తిరస్కరణ -ముఖేష్‌కుమార్‌మీనా

Apr 28,2024 | 07:25

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :పరిశీలన ప్రక్రియ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 శాసనసభ స్థానాలకు సంబంధించి 939 నామినేషన్లు తిరస్కరించి, 2,705 నామినేషన్లను ఆమోదించినట్లు…

6.5 తీవ్రతతో ఇండోనేషియాలో భూకంపం

Apr 28,2024 | 07:12

ఇండోనేషియలో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 6.5 తీవ్రత నమోదైన ఈ భూకంపం ధాటికి పశ్చిమ జావా కంపించింది. రాజధాని జకార్తాతో పాటు బాంటెన్‌…

నవాజ్‌ షరీఫ్‌కే పార్టీ పగ్గాలు!

Apr 28,2024 | 07:00

లాహోర్‌ : మూడుసార్లు ప్రధానిగా వ్యవహరించిన పాకిస్తాన్‌ ముస్లింలీగ్‌ (ఎన్‌) నేత నవాజ్‌ షరీఫ్‌ వచ్చే నెల 11న తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు ఆయనను…

జయరాజన్‌పై ఆరోపణలు అర్థరహితం : పినరయి విజయన్‌

Apr 28,2024 | 06:57

తిరువనంతపురం : ఎల్‌డిఎఫ్‌ కన్వీనర్‌, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఇ.పి.జయరాజన్‌పై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పేర్కొన్నారు. బిజెపి నేత ప్రకాష్‌…

ఒకటిన ఇళ్ల వద్దకే పింఛన్లు

Apr 28,2024 | 06:55

గవర్నర్‌, సిఎస్‌లను కోరిన కూటమి నేతలు  సిఎస్‌కు వ్యతిరేకంగా ఆందోళన ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సామాజిక పింఛన్లను 1వ తేదినే లబ్ధిదారులకు ఇంటివద్ద అందించేలా చర్యలు తీసుకోవాలని…