వార్తలు

  • Home
  • మున్సిపల్‌ వర్కర్స్‌కు ‘సంక్రాంతి’ కానుక

వార్తలు

మున్సిపల్‌ వర్కర్స్‌కు ‘సంక్రాంతి’ కానుక

Jan 24,2024 | 09:16

జిఓ 12 విడుదల ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మున్సిపల్‌ కార్మికులకు సమ్మె సందర్భంగా ప్రభుత్వం అంగీకరించిన సంక్రాంతి కానుక రూ.వెయ్యికి సంబంధించిన జిఓ ఎంఎస్‌…

ముంబయికి చేరిన బుల్డోజర్‌ రాజ్ .. నివాసాల కూల్చివేత

Jan 24,2024 | 08:08

ముంబయి :   యుపి నుండి ‘బుల్డోజర్‌ రాజ్‌’ మహారాష్ట్రకు పాకింది. ముంబయిలోని మీరారోడ్‌లో షిండే ప్రభుత్వం మంగళవారం భారీగా బుల్డోజర్‌లను మోహరించింది. అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో …

సమ్మె విజయవంతం

Jan 24,2024 | 08:07

అంగన్‌వాడీ సంఘాల ప్రకటన సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన నాయకులు ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :డిసెంబర్‌ 12వ తేదీ నుండి చేపట్టిన సమ్మె విజయవంతం అయిందని అంగన్‌వాడీ…

జగన్‌, చంద్రబాబులది స్వలాభం

Jan 24,2024 | 08:06

-వైసిపి, టిడిపి కేంద్రానికి అమ్ముడుపోయాయి -ప్రజలు తిరస్కరించినా రాష్ట్రంలో బిజెపి ఏలుబడే! -పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి, ఇచ్ఛాపురం, విజయనగరం కోట :రాష్ట్ర…

‘బాబు’కు బినామీ స్టార్‌ క్యాంపయినర్లు

Jan 24,2024 | 08:06

– నాకు ప్రజలే స్టార్‌ క్యాంపయినర్లు -వైఎస్‌ఆర్‌ ఆసరా నిధుల విడుదలలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి’:అమరావతి భూములకు బినామీలు ఉన్నట్టు… ఎన్నికల ప్రచారానికి చంద్రబాబుకు…

నర్సరావుపేట ఎంపి రాజీనామా

Jan 24,2024 | 08:05

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి: తన పదవికి, వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి పల్నాడు జిల్లా నర్సరావుపేట లోక్‌సభ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయులు రాజీనామా చేశారు. ఈ మేరకు గుంటూరులోని…

గ్రూప్‌-1దరఖాస్తు స్వీకరణకి గడువు పొడిగింపు

Jan 23,2024 | 16:28

విజయవాడ: రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సర్వీసులైన గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా…

మహువా మొయిత్రాపై ఆరోపణల కేసులో న్యాయవాదికి సమన్లు

Jan 23,2024 | 16:38

న్యూఢిల్లీ :    టిఎంసి నేత మహువా మొయిత్రా అవినీతి ఆరోపణలపై మంగళవారం సుప్రీంకోర్టు న్యాయవాది జై అనంత్‌ దేహద్రారుకి సిబిఐ సమన్లు జారీ చేసింది. గురువారం…

తన సోదరి షర్మిలతో సహ అందరూ బాబు స్టార్‌ క్యాంపెయిన్లరే : సీఎం జగన్‌

Jan 23,2024 | 15:55

అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన సోదరి షర్మిల కాంగ్రెస్‌లో చేరికపై తొలిసారిగా స్పందించారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి వెళ్లినవాళ్లు కూడా చంద్రబాబు క్యాంపెయినర్లే…