వార్తలు

  • Home
  • 10న దేశవ్యాప్తంగా రైల్‌ రోకో

వార్తలు

10న దేశవ్యాప్తంగా రైల్‌ రోకో

Mar 4,2024 | 11:06

6న ఢిల్లీలో ఆందోళనలు రైతు ఆందోళన కార్యాచరణ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి.…

రాయలసీమ నీటి సమస్యసాహిత్యంలో ప్రతిబింబించాలి

Mar 4,2024 | 11:05

జలకవనంలో వక్తల పిలుపు ప్రజాశక్తి -పెనుకొండ : రాయలసీమ జిల్లాల్లో నెలకొన్న నీటి సమస్య సాహిత్యంలో ప్రతిబింబించాలని జలకవనంలో పలు వురు వక్తలు పిలుపు నిచ్చారు. శ్రీసత్యసాయి…

మూడెకరాల భూమి కోసం.. తల్లిదండ్రులపై ఓ కొడుకు ధాష్టీకం

Mar 4,2024 | 11:00

ప్రజాశక్తి-మదనపల్లి : మూడు ఎకరాల భూమి కోసం కనీపెంచిన తల్లిదండ్రులపైనే దాడి చేశాడో కొడుకు.. తల్లిని జుట్టుపట్టి లాగి కిందపడేసి, తండ్రిని కొట్టాడు. ఈ ఘటన ఏపీలోని…

బిజెపికి బుద్ధి చెప్పాలి : జన విశ్వాస్‌ సభలో నేతల పిలుపు

Mar 4,2024 | 10:59

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి బుద్ధి చెప్పాలని ఇండియా ఫోరం నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం పాట్నాలో జరిగిన జనవిశ్వాస్‌ సభలో దేశవ్యాప్తంగా బిజెపి అనుసరిస్తున్న…

ఇడి సమన్లపై స్పందించిన కేజ్రీవాల్‌

Mar 4,2024 | 10:50

న్యూఢిల్లీ :   ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) జారీ చేసిన ఎనిమిదో సమన్లపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ స్పందించారు. సమన్లను ‘చట్టవిరుద్ధం’…

బిజెపిని ఓడిస్తేనే ‘ఉక్కు’కు రక్షణ

Mar 4,2024 | 10:43

విశాఖలో మహాపాదయాత్ర వేలాదిగా తరలివచ్చిన ప్రజానీకం కూర్మన్నపాలెం నుంచి జివిఎంసి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌, ఉక్కునగరం విలేకరులు : కేంద్రంలో బిజెపిని,…

స్పెషల్‌ డిఎస్‌సిపై నిర్ణయం తీసుకోకుంటే..10న మన్యం బంద్‌

Mar 4,2024 | 10:36

ఆదివాసీ సంఘాల పిలుపు ప్రజాశక్తి – పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : గిరిజన స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల…

జనసేనలోకి చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు

Mar 4,2024 | 11:21

సస్పెండ్‌ చేసిన వైసిపి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అధికార వైసిపికి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదివారం పవన్‌కల్యాణ్‌ను కలిసి జనసేనలో చేరారు. శ్రీనివాసులును రాజ్యసభకు…

శంకర్‌పల్లిలో విషాదం.. ముగ్గురు పిల్లలను చంపి ఉరేసుకున్న తండ్రి

Mar 4,2024 | 10:33

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం టంగుటూరులో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలను చంపి అనంతరం తండ్రి చెట్టుకు ఉరేసుకున్నాడు. మండలంలోని టంగుటూరుకు చెందిన రవి (35)…