వార్తలు

  • Home
  • ఆటోను డీకొన్న మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఎస్కార్ట్‌ వాహనం – యువకుడు మృతి

వార్తలు

ఆటోను డీకొన్న మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఎస్కార్ట్‌ వాహనం – యువకుడు మృతి

Mar 6,2024 | 10:35

ప్రకాశం : మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఎస్కార్ట్‌ వాహనానికి ప్రమాదం జరిగి యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలైన ఘటన బుధవారం తెల్లవారుజామున త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి…

ఎలుకా కొరకకే ప్లీజ్‌ ..

Mar 6,2024 | 10:26

కేజీబీవీలో విద్యార్థుల పాట్లు వరుస ఎలుక కాట్లుతో బెంబేలు మంగళవారం స్థానిక ఆసుపత్రిలో చికిత్స ఎలుకల నియంత్రణలో అధికారుల చర్యలు శూన్యం ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : పగలంతా తరగతి…

ఎట్టకేలకు ‘మిచౌంగ్‌’ పరిహారం

Mar 6,2024 | 10:58

నేడు రైతుల ఖాతాల్లో జమ ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి : మిచౌంగ్‌ తుపాను పంట నష్ట పరిహారం రైతుకు ఎట్టకేలకు అందనుంది. బుధవారం రైతుల ఖాతాల్లో ఆ మొత్తాన్ని…

విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి : సినీనటుడు సుమన్‌

Mar 6,2024 | 10:20

ప్రజాశక్తి – వీరఘట్టం (పార్వతీపురం మన్యం జిల్లా) : విద్యాభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని సినీ నటుడు సుమన్‌ అన్నారు. వీరఘట్టం మండలంలోని కత్తులకవిటి జిల్లా…

15, 16 తేదీల్లో నోటిఫికేషన్‌?

Mar 6,2024 | 10:17

ఏడు దశల్లో ఎన్నికలు తిరువనంతపురం : 2024 లోక్‌సభ ఎన్నికల తేదీని ఈ నెల రెండో వారంలో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 15,…

ప్రపంచానికి భారత్‌ ఆశాకిరణం

Mar 6,2024 | 10:15

కుటుంబపాలన ప్రజాస్వామ్యానికి విరోధి పటేల్‌గూడ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : ప్రపంచానికి భారతదేశం ఆశా కిరణంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ…

సరిహద్దు చెక్‌పోస్టులో 4కిలోల బంగారం పట్టివేత

Mar 6,2024 | 10:14

ప్రజాశక్తి-చిత్తూరుడెస్క్‌ : చిత్తూరులోని తడుకుపేట చెక్‌పోస్టు వద్ద మంగళవారం నిర్వహించిన తనిఖీలో నగరి సీఐ సురేష్‌, రెవిన్యూ సిబ్బంది 4కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సీఐ…

ధర్మవరం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నేనే : పరిటాల శ్రీరామ్‌

Mar 6,2024 | 10:12

ప్రజాశక్తి-ధర్మవరం టౌన్‌ : ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేది తానే అని పరిటాల శ్రీరామ్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం…

మంత్రి గుమ్మనూరు బర్తరఫ్‌ – గెజిట్‌ విడుదల చేసిన ప్రభుత్వం

Mar 6,2024 | 10:10

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో  : మంత్రివర్గం నుంచి కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను బర్తరఫ్‌ చేశారు. ముఖ్యమంత్రి సిఫార్సుకు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆమోదముద్ర వేశారు.…