ఆటోను డీకొన్న మంత్రి ఆదిమూలపు సురేష్ ఎస్కార్ట్ వాహనం – యువకుడు మృతి
ప్రకాశం : మంత్రి ఆదిమూలపు సురేష్ ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం జరిగి యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలైన ఘటన బుధవారం తెల్లవారుజామున త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి…
ప్రకాశం : మంత్రి ఆదిమూలపు సురేష్ ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం జరిగి యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలైన ఘటన బుధవారం తెల్లవారుజామున త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి…
కేజీబీవీలో విద్యార్థుల పాట్లు వరుస ఎలుక కాట్లుతో బెంబేలు మంగళవారం స్థానిక ఆసుపత్రిలో చికిత్స ఎలుకల నియంత్రణలో అధికారుల చర్యలు శూన్యం ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : పగలంతా తరగతి…
నేడు రైతుల ఖాతాల్లో జమ ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి : మిచౌంగ్ తుపాను పంట నష్ట పరిహారం రైతుకు ఎట్టకేలకు అందనుంది. బుధవారం రైతుల ఖాతాల్లో ఆ మొత్తాన్ని…
ప్రజాశక్తి – వీరఘట్టం (పార్వతీపురం మన్యం జిల్లా) : విద్యాభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని సినీ నటుడు సుమన్ అన్నారు. వీరఘట్టం మండలంలోని కత్తులకవిటి జిల్లా…
ఏడు దశల్లో ఎన్నికలు తిరువనంతపురం : 2024 లోక్సభ ఎన్నికల తేదీని ఈ నెల రెండో వారంలో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 15,…
కుటుంబపాలన ప్రజాస్వామ్యానికి విరోధి పటేల్గూడ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : ప్రపంచానికి భారతదేశం ఆశా కిరణంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ…
ప్రజాశక్తి-చిత్తూరుడెస్క్ : చిత్తూరులోని తడుకుపేట చెక్పోస్టు వద్ద మంగళవారం నిర్వహించిన తనిఖీలో నగరి సీఐ సురేష్, రెవిన్యూ సిబ్బంది 4కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సీఐ…
ప్రజాశక్తి-ధర్మవరం టౌన్ : ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేది తానే అని పరిటాల శ్రీరామ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మంత్రివర్గం నుంచి కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ను బర్తరఫ్ చేశారు. ముఖ్యమంత్రి సిఫార్సుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదముద్ర వేశారు.…