వార్తలు

  • Home
  • వీసా పొడిగింపు వివాదంతో భారత్‌ వీడిన ఆస్ట్రేలియా జర్నలిస్ట్‌

వార్తలు

వీసా పొడిగింపు వివాదంతో భారత్‌ వీడిన ఆస్ట్రేలియా జర్నలిస్ట్‌

Apr 24,2024 | 10:19

న్యూఢిల్లీ : వీసా గడువు పొడిగించడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించడం, ఆస్ట్రేలియా ప్రభుత్వం జోక్యం అనంతరం పొడిగించినా, ఆ విషయాన్ని సకాలంలో తెలియజేయకపోవడంతో ఆస్ట్రేలియా జర్నలిస్టు అవనీ…

విమానంలో పిల్లలకు తల్లిదండ్రుల పక్కనే సీటు ఇవ్వాలి- డిజిసిఎ ఆదేశాలు

Apr 24,2024 | 10:18

న్యూఢిల్లీ : విమాన ప్రయాణంలో 12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల పక్కనే సీటును కేటాయించాలని ఎయిర్‌లైన్స్‌ కంపెనీలకు డైరెక్టర్‌ జనరల్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) ఆదేశాలు…

వ్యవసాయ ఎగుమతుల్లో 9% పతనం

Apr 24,2024 | 10:15

న్యూఢిల్లీ : భారత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో పతనం చోటు చేసుకుంది. గడిచిన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఫిబ్రవరి సమయంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 8.8…

చెన్నై ఎగ్మోర్‌, హతియాకు వేసవి ప్రత్యేక రైళ్లు

Apr 24,2024 | 10:14

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖ) : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే విశాఖపట్నం-చెన్నై ఎగ్మోర్‌, విశాఖపట్నం-హతియా మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. 08557…

నూజివీడు మామిడికి అంతర్జాతీయంగా డిమాండ్

Apr 24,2024 | 09:58

ఏటేటా వేసవిలో లభించే పండ్లలో మామిడే అగ్రస్థానం. పలు రకాల మామిడి కాయలు, పండ్లు తింటే ఎంతో మధురంగా ఉంటాయి. రాష్ట్రంలో చిత్తూరు జిల్లా తర్వాత ఏలూరు,…

దేశం కోసం మా అమ్మ తాళినే త్యాగం చేసింది : ప్రధాని మోడీ వ్యాఖ్యలపై దీటుగా స్పందించిన ప్రియాంక గాంధీ

Apr 24,2024 | 09:47

న్యూఢిల్లీ : దేశం కోసం మా అమ్మ మంగళ సూత్రాన్నే త్యాగం చేసిందంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యలను ప్రియాంక గాంధీ ఘాటుగా స్పందించారు. కర్ణాటక రాజధాని బెంగళూ…

బాధిత మహిళలకు భరోసా కరువు !

Apr 24,2024 | 09:43

ఆరంభంలో ఆర్భాటం… అమలులో అలసత్వం నిధుల కొరతతో కునారిల్లుతున్న ఒఎస్‌సిలు విద్యుత్‌, ఇంటర్నెట్‌ బిల్లులకూ కటకట న్యూఢిల్లీ : హింసకు గురైన మహిళలకు బాసటగా నిలిచేందుకు నరేంద్ర…

26, 27 తేదీల్లో పంటల ప్రణాళికపై సమావేశం

Apr 24,2024 | 09:39

ప్రజాశక్తి-ఘంటసాల ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 26,27 తేదీల్లో గుంటూరు లాంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో కృష్ణా మండల…

మత సామరస్యం కోసం నిలబడేది సిపిఎం : గఫూర్‌

Apr 24,2024 | 09:01

రాజ్యాంగాన్ని కాషాయీకరణ చేస్తున్న బిజెపి : గఫూర్‌ కోలాహాలంగా సిపిఎం నెల్లూరు అభ్యర్థి రమేష్‌ నామినేషన్‌ ప్రజాశక్తి – నెల్లూరు : కేంద్రంలో బిజెపి మళ్లీ అధికారంలోకి…