తుపాను నష్టంపై రాష్ట్రం మాటలు… కేంద్రం మౌనం
-సిఎం జగన్ పంటల నష్టాన్ని పరిశీలించిన తీరు ప్రపంచ రికార్డే! -తుపాను నష్టానికి కేంద్రం రూ.10 వేల కోట్లు ఇవ్వాలి -రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం నిర్వహించాలి -రైల్వే…
-సిఎం జగన్ పంటల నష్టాన్ని పరిశీలించిన తీరు ప్రపంచ రికార్డే! -తుపాను నష్టానికి కేంద్రం రూ.10 వేల కోట్లు ఇవ్వాలి -రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం నిర్వహించాలి -రైల్వే…
ప్రజాశక్తి-విశాఖపట్నం: నేవీ డే సందర్భంగా విశాఖలోని ఆర్కే బీచ్లో భారత నౌకాదళ వాయువిభాగం విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్…
హైదరాబాద్: ఫిలింనగర్ పరిధిలో హాష్ ఆయిల్, చరస్ను విక్రయిస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఏడుగురు సభ్యుల ముఠాను ఆదివారం పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ సిబ్బంది…
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసి కండక్టర్ నిర్వాకం బయటపడింది. నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్తున్న బస్సులో ఓ కండక్టర్ మహిళలకు టికెట్ కొట్టాడు. ఉచిత బస్సు సౌకర్యం…
హైదరాబాద్: నల్గండ అసెంబ్లీ బరిలో దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు లభించిన సంగతి తెలిసిందే. ఆయనకు సినిమాటోగ్రఫీ,…
బెంగళూరు : కేవలం కాంగ్రెస్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్రాన్ని నిలదీశారు. బిజెపి నేతలపై కూడా ఐటి దాడులు చేపట్టాలని సూచించారు. …
ఇంఛార్జి జెసిగా డిఆర్ఓ పెంచల కిషోర్ ప్రజాశక్తి తిరుపతి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టరు డికే బాలాజీ గారు…
విజయవాడ: రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పొరుగు సేవల సిబ్బందికి వేతనాలు ఇవ్వాలని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. పొరుగు సేవల సిబ్బందికి ఉద్యోగ…
అమరావతి: న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్పై హైకోర్టు స్పందించింది. న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ఏపీ బార్…