వార్తలు

  • Home
  • తుపాను నష్టంపై రాష్ట్రం మాటలు… కేంద్రం మౌనం

వార్తలు

తుపాను నష్టంపై రాష్ట్రం మాటలు… కేంద్రం మౌనం

Dec 11,2023 | 08:10

-సిఎం జగన్‌ పంటల నష్టాన్ని పరిశీలించిన తీరు ప్రపంచ రికార్డే! -తుపాను నష్టానికి కేంద్రం రూ.10 వేల కోట్లు ఇవ్వాలి -రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం నిర్వహించాలి -రైల్వే…

విశాఖలో నౌకాదళ విన్యాసాలు

Dec 10,2023 | 17:13

ప్రజాశక్తి-విశాఖపట్నం: నేవీ డే సందర్భంగా విశాఖలోని ఆర్కే బీచ్‌లో భారత నౌకాదళ వాయువిభాగం విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌…

ఫిలింనగర్‌లో హాష్‌ ఆయిల్‌ విక్రయిస్తున్న ముఠా అరెస్టు

Dec 10,2023 | 16:54

హైదరాబాద్‌: ఫిలింనగర్‌ పరిధిలో హాష్‌ ఆయిల్‌, చరస్‌ను విక్రయిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఏడుగురు సభ్యుల ముఠాను ఆదివారం పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది…

మహిళలకు టికెట్‌ కొట్టిన కండక్టర్‌.. తర్వాత ఏమైందంటే..!

Dec 10,2023 | 16:41

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో ఆర్టీసి కండక్టర్‌ నిర్వాకం బయటపడింది. నిజామాబాద్‌ నుంచి బోధన్‌ వెళ్తున్న బస్సులో ఓ కండక్టర్‌ మహిళలకు టికెట్‌ కొట్టాడు. ఉచిత బస్సు సౌకర్యం…

సినిమాటోగ్రఫీ, ఆర్‌ అండ్‌ బి శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి

Dec 10,2023 | 15:55

హైదరాబాద్‌: నల్గండ అసెంబ్లీ బరిలో దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి మంత్రివర్గంలో చోటు లభించిన సంగతి తెలిసిందే. ఆయనకు సినిమాటోగ్రఫీ,…

కాంగ్రెస్‌ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు : కర్ణాటక ముఖ్యమంత్రి 

Dec 10,2023 | 16:04

బెంగళూరు :   కేవలం కాంగ్రెస్‌ని మాత్రమే ఎందుకు  టార్గెట్ చేస్తున్నారని  కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్రాన్ని నిలదీశారు. బిజెపి నేతలపై కూడా ఐటి దాడులు చేపట్టాలని  సూచించారు. …

డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఈఓగా జెసి డికే బాలాజీ బదిలీ

Dec 10,2023 | 15:54

ఇంఛార్జి జెసిగా డిఆర్ఓ పెంచల కిషోర్ ప్రజాశక్తి తిరుపతి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టరు డికే బాలాజీ గారు…

పొరుగు సేవల సిబ్బందికి కనీస వేతనాలివ్వాలి: బొప్పరాజు

Dec 10,2023 | 15:38

విజయవాడ: రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పొరుగు సేవల సిబ్బందికి వేతనాలు ఇవ్వాలని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. పొరుగు సేవల సిబ్బందికి ఉద్యోగ…

కోర్టు విధులను బహిష్కరించిన లాయర్లు.. స్పందించిన హైకోర్టు

Dec 10,2023 | 15:31

అమరావతి: న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌, ఏపీ బార్‌…