వార్తలు

  • Home
  • జనసేనకు బొంతు రాజేశ్వరరావు రాజీనామా!

వార్తలు

జనసేనకు బొంతు రాజేశ్వరరావు రాజీనామా!

Apr 18,2024 | 10:30

రాజోలు: ఏపీలో రాజీనామాలు, జంపింగ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పార్టీలో సీటు దక్కలేదని నేతలు మరో పార్టీ గూటికి చేరుకుంటున్నారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో…

17వ రోజుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. నేటి షెడ్యూల్‌ ఇదే..

Apr 18,2024 | 09:45

అమరావతి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 17వ రోజుకు చేరుకుంది.. శ్రీరామ నవమిని పురస్కరించుకుని బుధవారం…

ఆదివారం చికెన్‌, మటన్‌ షాపులు బంద్‌..

Apr 18,2024 | 08:53

హైదరాబాద్‌: చాలా మంది ప్రతి ఆదివారాన్ని నాన్‌ వెజ్‌ డేగా ప్రకటించి ఎంతో ఆనందిస్తారు కూడా. కానీ ఈ ఆదివారం హైదరాబాద్‌ ప్రజలకు మాంసం దొరకదు. ఈ…

నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఏపీ, తెలంగాణలో నేటి నుంచే నామినేషన్లు

Apr 18,2024 | 08:11

ఢిల్లీ: నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం…

నేటి నుంచే నామినేషన్లు

Apr 18,2024 | 07:56

హైదరాబాద్‌ :రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల పర్వం నేటి నుంచి మొదలు కానుంది. గత నెలలో షెడ్యూల్‌ను ప్రకటించిన ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేయగానే…

నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్‌ఎస్‌ నాయకుడు మృతి

Apr 18,2024 | 07:08

హైదరాబాద్‌ : సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్‌పల్లి-అద్దంకి రహదారి నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు మఅతిచెందారు. టూటౌన్‌ ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం..…

శ్రీరామ శోభాయాత్రలో దొంగల చేతివాటం..

Apr 18,2024 | 07:01

హైదరాబాద్‌ : శ్రీరామ నవమి సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ మహానగరంలో నిర్వహించిన శ్రీరామ శోభాయాత్ర అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ర్యాలీకి నగరం నలుమూలల…

భారత జనాభా 144 కోట్లు

Apr 18,2024 | 04:40

14 ఏళ్ల లోపు బాలలు 24 శాతం మంది  ప్రసూతి మరణాలు 8 శాతం  ఆరోగ్య సంరక్షణలోనూ అసమానతలు యూఎన్‌ఎఫ్‌పిఎ నివేదిక న్యూఢిల్లీ : భారత్‌ ఇప్పటికే…

ఐఐటి బాంబేలో చదివినా.. నో ప్లేస్‌మెంట్‌

Apr 18,2024 | 04:22

36 శాతం మంది గ్రాడ్యుయేట్ల దుస్థితి  ఆర్థిక మాంద్యమే కారణమంటున్న అర్థికవేత్తలు న్యూఢిల్లీ : దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటి బాంబేలో గ్రాడ్యుయేట్‌ పట్టాలు పొందిన విద్యార్ధుల్లో…