వార్తలు

  • Home
  • ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తోన్న ఇసి : సజ్జల రామకృష్ణారెడ్డి

వార్తలు

ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తోన్న ఇసి : సజ్జల రామకృష్ణారెడ్డి

Apr 4,2024 | 20:25

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికల కమిషన్‌ ఎలాంటి కారణాలు చూపకుండానే ఉద్యోగుల మనోస్థైర్యం దెబ్బతినేలా వ్యవహరించడం తగదని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి…

పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కుట్ర

Apr 4,2024 | 20:18

 వైసిపి తప్పులను చంద్రబాబుపై నెట్టేస్తున్నారు : భువనేశ్వరి ప్రజాశక్తి-కడప అర్బన్‌/ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్‌ : వైసిపి చేసే ప్రతి తప్పునూ చంద్రబాబునాయుడుపై నెట్టేసి చేతులు దులుపుకుంటుందని టిడిపి…

స్టీల్‌ప్లాంట్‌ గెస్ట్‌హౌస్‌ల లీజ్‌ నోటిఫికేషన్‌ రద్దు చేయాలి

Apr 4,2024 | 20:15

సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు డిమాండ్‌ ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉక్కు హౌస్‌, గంగవరం గెస్ట్‌ హౌస్‌లను దీర్ఘకాలిక లీజుకు ఇచ్చేందుకు…

ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన టిప్పర్.. డ్రైవర్ మృతి

Apr 4,2024 | 19:02

ప్రజాశక్తి -నెల్లూరు : కొడవలూరు మండలం, బొడ్డువారిపాళెం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి డిపోకు చెందిన నాన్ స్టాప్ బస్సు నెల్లూరు నుంచి…

‘ఆ’ జిల్లాలకు కొత్త ఉన్నతాధికారులు

Apr 4,2024 | 21:24

గుంటూరు రేంజ్‌ ఐజిగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి సిఇసి ఉత్తర్వులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పలు జిల్లాల్లో ఇటీవల బదిలీ వేటు వేసిన ఉన్నతాధికారుల స్థానంలో నూతన అధికారులను…

NCERT : 3,6 తరగతులకు మారనున్న సిలబస్‌

Apr 4,2024 | 17:59

న్యూఢిల్లీ   :   నూతన సిలబస్‌కు సంబంధించి నేషనల్‌ కౌన్సిల ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సిఇఆర్‌టి) గురువారం కీలక ప్రకటన విడుదల చేసింది. 3,6 తరగతులకు…

అవనిగడ్డ జనసేన సీటు మండలికే

Apr 4,2024 | 20:53

రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జనసేన పార్టీ మరో రెండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇటీవల టిడిపి…

 Mlc kavita   : బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

Apr 4,2024 | 17:10

న్యూఢిల్లీ  :    ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టయిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పుని కోర్టు రిజర్వ్‌ చేసింది. బెయిల్‌ పిటిషన్‌పై గురువారం…

ఇండియా కూటమి గెలుపునకు కృషి చేయాలి

Apr 4,2024 | 17:40

ఎపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగ ప్రభాకర్‌ ప్రజాశక్తి-రామచంద్రపురం : రాజ్యాంగ రక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న ఇండియా కూటమి అభ్యర్థులను గెలుపునకు కృషి చేయాలని…