వార్తలు

  • Home
  • కొడంగల్‌కు మెడికల్‌ కాలేజీని తరలించుకుపోవడం సరైందా?: గొంగిడి సునిత

వార్తలు

కొడంగల్‌కు మెడికల్‌ కాలేజీని తరలించుకుపోవడం సరైందా?: గొంగిడి సునిత

Feb 8,2024 | 16:05

యాదాద్రి భువనగిరి : ప్రపంచ ప్రఖ్యాతి పొందే విధంగా తెలంగాణను కేసీఆర్‌ అభివృద్ధి చేశారు. రూ.1250 కోట్లతో యాదగిరిగుట్ట ఆలయాన్ని పునర్నిర్మించారు. గ్రీన్‌ ఆపిల్‌ సంస్థ కూడా…

కేసీఆర్‌ను గద్దె దించేందుకే కాంగ్రెస్‌లోకి వచ్చా : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

Feb 8,2024 | 15:25

హైదరాబాద్‌: అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. శాసనసభ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తనకు…

తిరుమలలో టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం

Feb 8,2024 | 15:20

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల్లో ఉన్న యాత్రికులు సైతం తిరుమలకు వస్తున్నారు. దీంతో కొండపై…

తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం ప్రారంభం

Feb 8,2024 | 15:09

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం ప్రారంభమైంది. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి…

జీడీపంటకు మద్దతు ధర కోసం కదం తోక్కిన గిరిజనులు

Feb 8,2024 | 15:12

తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన తహశీల్దార్‌కు, అగ్రికల్చర్‌ ఆపీసరుకు వినతి పత్రాలు అందజేత ప్రజాశక్తి- దేవరాపల్లి (అనకాపల్లి) : జీడీ పంటకు గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వమే…

బిఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ యువతకు అన్యాయం : కొండా సురేఖ

Feb 8,2024 | 14:56

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పాలనపై బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చేసిన విమర్శలపై మంత్రి కొండా సురేఖ కౌంటర్‌ ఇచ్చారు. ఆమె మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయన్నారు. కేసీఆర్‌…

ఇది మెగా డీఎస్సీ కాదు..ఎన్నికల స్టంట్‌ మాత్రమే : వైఎస్‌ షర్మిల

Feb 8,2024 | 14:42

తెనాలి: ప్రజల పొలాలు, స్థలాలను వైసిపి ప్రభుత్వం కబ్జా చేస్తోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. ఇలాంటి పాలన అవసరమో లేదో ప్రజలు ఆలోచించాలన్నారు.…

వైసిపి, టిడిపి రెండూ బీజేపీకి అమ్ముడుపోయినవే

Feb 8,2024 | 14:35

రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఏనాడు పోరాటం లేదు కాంగ్రెస్‌తోనే రాష్ట్రానికి హోదా సాధ్యం రచ్చబండలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్‌ షర్మిల ప్రజాశక్తి-తెనాలి : వైసిపి, టిడిపి…

జగన్ సర్కారు అరాచకంపై లోకేష్ “శంఖారావం”

Feb 8,2024 | 14:06

11నుంచి ఉత్తరాంధ్రలో యువనేత పర్యటన రోజుకు 3నియోజకవర్గాల్లో కేడర్ తో సమావేశాలు ప్రజాశక్తి-అమరావతి : జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై ప్రజాచైతన్యమే లక్ష్యంగా సాగిన చారిత్రాత్మక యువగళం…