వార్తలు

  • Home
  • రిపబ్లిక్‌ డే పరేడ్‌ ముఖ్య అతిథిగా బైడెన్‌ స్థానంలో మాక్రాన్‌

వార్తలు

రిపబ్లిక్‌ డే పరేడ్‌ ముఖ్య అతిథిగా బైడెన్‌ స్థానంలో మాక్రాన్‌

Dec 23,2023 | 10:24

న్యూఢిల్లీ: భారత గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ముఖ్య అతిథిగా మొదట ఆహ్వానించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ రావడం లేదని వైట్‌ హౌస్‌ తెలపడంతో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు…

బెదిరింపులకు భయపడం -ఆందోళన ఉధృతం చేస్తాం

Dec 23,2023 | 10:18

అంగన్‌వాడీ సంఘాల ప్రకటనవేతనాల పెంపు, గ్రాట్యుటీ ఇవ్వాల్సిందే మినీ సెంటర్లు మెయిన్‌ సెంటర్లుగా మార్పుపై జిఓ ఏదీ? ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: ఇచ్చిన హామీని అమలు…

ఎంపిల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ ‘ఇండియా’ ఫోరం నిరసన

Dec 23,2023 | 09:00

న్యూఢిల్లీ :   పార్లమెంటు నుండి 146 మంది ఎంపిల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ ‘ఇండియా’ ఫోరం శుక్రవారం జంతర్‌ మంతర్‌ ఎదుట ఆందోళన చేపట్టింది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు…

మేలు చేసే బ్యాక్టీరియాకు విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పేరు

Dec 22,2023 | 18:54

హైదరాబాద్‌: కోల్‌ కతాలోని విశ్వభారతి యూనివర్సిటీకి చెందిన ఆరుగురు పరిశోధకుల బృందం కొత్త రకం బ్యాక్టీరియాను కనుగొంది. ఈ బ్యాక్టీరియాలో మొక్కలు వేగంగా ఎదిగేందుకు ఉపయోగపడే పదార్థాలు…

సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె ఉధృతం

Dec 22,2023 | 17:57

మానవహారం నిర్వహించి నిరసన .సమాన పనికి సమాన వేతనం కోసమై చేస్తున్న సమ్మె మూడవ రోజుకు ప్రజాశక్తి కాకినాడ : రాష్ట్రవ్యాప్తంగా సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న…

దేవరాజుగట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – నలుగురు మృతి

Dec 22,2023 | 17:24

ప్రజాశక్తి-ప్రకాశం : ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఈ ప్రమాదంలో నలుగురు మృతి…

146 మంది ఎంపీలను సస్పెండ్‌ చేయడం సిగ్గుచేటు: భట్టి విక్రమార్క

Dec 22,2023 | 17:08

హైదరాబాద్‌: పార్లమెంటులోకి దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన లోక్‌సభ , రాజ్యసభ సభ్యులను పెద్ద సంఖ్యలో సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ.. ‘ఇండియా’ ఫోరం దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన…

వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. పెండింగ్‌ చలానాలపై భారీ డిస్కౌంట్‌

Dec 22,2023 | 16:28

హైదరాబాద్‌: తెలంగాణలో వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్‌ చలానాలపై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. టూవీలర్స్‌పై 80 శాతం, ఫోర్‌ వీలర్స్‌, ఆటోలపై 60 శాతం…

లోకేష్‌ను అరెస్ట్‌ చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ సీఐడీ పిటిషన్‌

Dec 22,2023 | 16:17

అమరావతి: లోకేష్‌ను అరెస్ట్‌ చేయటానికి అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసింది. 41ఏ నోటీసులో ఉన్న నిబంధనలను లోకేష్‌ ఉల్లంఘించినట్టు పిటిషన్‌లో…