రిపబ్లిక్ డే పరేడ్ ముఖ్య అతిథిగా బైడెన్ స్థానంలో మాక్రాన్
న్యూఢిల్లీ: భారత గణతంత్ర దినోత్సవ పరేడ్కు ముఖ్య అతిథిగా మొదట ఆహ్వానించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రావడం లేదని వైట్ హౌస్ తెలపడంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు…
న్యూఢిల్లీ: భారత గణతంత్ర దినోత్సవ పరేడ్కు ముఖ్య అతిథిగా మొదట ఆహ్వానించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రావడం లేదని వైట్ హౌస్ తెలపడంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు…
అంగన్వాడీ సంఘాల ప్రకటనవేతనాల పెంపు, గ్రాట్యుటీ ఇవ్వాల్సిందే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్పుపై జిఓ ఏదీ? ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: ఇచ్చిన హామీని అమలు…
న్యూఢిల్లీ : పార్లమెంటు నుండి 146 మంది ఎంపిల సస్పెన్షన్ను వ్యతిరేకిస్తూ ‘ఇండియా’ ఫోరం శుక్రవారం జంతర్ మంతర్ ఎదుట ఆందోళన చేపట్టింది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు…
హైదరాబాద్: కోల్ కతాలోని విశ్వభారతి యూనివర్సిటీకి చెందిన ఆరుగురు పరిశోధకుల బృందం కొత్త రకం బ్యాక్టీరియాను కనుగొంది. ఈ బ్యాక్టీరియాలో మొక్కలు వేగంగా ఎదిగేందుకు ఉపయోగపడే పదార్థాలు…
మానవహారం నిర్వహించి నిరసన .సమాన పనికి సమాన వేతనం కోసమై చేస్తున్న సమ్మె మూడవ రోజుకు ప్రజాశక్తి కాకినాడ : రాష్ట్రవ్యాప్తంగా సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న…
ప్రజాశక్తి-ప్రకాశం : ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఈ ప్రమాదంలో నలుగురు మృతి…
హైదరాబాద్: పార్లమెంటులోకి దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన లోక్సభ , రాజ్యసభ సభ్యులను పెద్ద సంఖ్యలో సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ.. ‘ఇండియా’ ఫోరం దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన…
హైదరాబాద్: తెలంగాణలో వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్ చలానాలపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. టూవీలర్స్పై 80 శాతం, ఫోర్ వీలర్స్, ఆటోలపై 60 శాతం…
అమరావతి: లోకేష్ను అరెస్ట్ చేయటానికి అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. 41ఏ నోటీసులో ఉన్న నిబంధనలను లోకేష్ ఉల్లంఘించినట్టు పిటిషన్లో…