వార్తలు

  • Home
  • క్షామానికి అడుగు దూరంలో 5,76,000మంది 

వార్తలు

క్షామానికి అడుగు దూరంలో 5,76,000మంది 

Feb 29,2024 | 08:21

గాజాలో పరిస్థితులపై ఐరాస హెచ్చరిక  ఆహారం కోసం బారులు తీరినవారిపై విచక్షక్షణారహితంగా కాల్పులు న్యూయార్క్‌, గాజా : సైన్యం విచక్షణారహితంగా జరిపే యుద్ధంతో దిక్కుతోచని స్థితిలో వున్న పాలస్తీనియన్లకు…

ప్రసూతి సెలవుల్లో వివక్ష తగదు

Feb 29,2024 | 08:18

 రెగ్యులర్‌, కాంట్రాక్టు ఎవరైనా ఒకటే  కలకత్తా హైకోర్టు స్పష్టీకరణ కోల్‌కతా : ప్రసవం, ప్రూతీ శలవుకు సంబంధించి ఒక మహిళకు గల హక్కుపై రెగ్యులర్‌, కాంట్రాక్టు ఉద్యోగుల…

కలిసి నడుస్తాం 

Feb 29,2024 | 07:54

తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌  పొగడ్తల జోరు…విమర్శల హోరు  రాష్ట్ర సమస్యల ఊసే లేని ప్రసంగాలు   టిక్కెట్లు రాని వారికి న్యాయం చేస్తామని హామీ ప్రజాశక్తి-తాడేపల్లి…

హిమాచల్‌ ప్రదేశ్‌లో ముదిరిన రాజకీయ సంక్షోభం ..

Feb 28,2024 | 21:32

 సిమ్లా :    హిమాచల్‌ ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ కుల్దీప్‌ సింగ్‌ పఠానియా బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాతో…

రైతులకు భరోసా కల్పనే లక్ష్యం -ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి

Feb 28,2024 | 21:06

ఈ ఏడాది ఐదో విడత రైతుల ఖాతాల్లో జమ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రైతులకు భరోసా కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌…

రాజధాని పరిధిలో నిరుపేదలకు పెన్షన్‌ రూ.5 వేలకు పెంపు

Feb 28,2024 | 20:18

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాజధాని పరిధిలో భూమి లేని నిరుపేదలకు ఇస్తున్న పెన్షన్‌ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన…

తిరుపతిలో ప్రత్యేక హోదా డిక్లరేషన్‌-వై.ఎస్‌.షర్మిల

Feb 28,2024 | 20:15

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: రాష్ట్ర అభివృద్ధి కోసం మార్చి ఒకటోతేదీన తిరుపతిలో జరిగే సభలో ప్రత్యేక హోదా పై డిక్లరేషన్‌ ప్రకటిస్తామని పిసిసి అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల…

వైసిపికి ఎంపీ మాగుంట రాజీనామా

Feb 28,2024 | 20:21

-తనయుడు రాఘవరెడ్డి ఎంపీగా పోటీ చేస్తాడని వెల్లడి ప్రజాశక్తి-ఒంగోలు బ్యూరో:ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒంగోలులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల…

ఉక్కు కోసం 3న మహాపాదయాత్ర

Feb 28,2024 | 21:35

– ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మూడేళ్లుగా పోరాటం : నర్సింగరావు ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో:వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ రక్షణ కోసం మార్చి మూడున ఉదయం ఆరు గంటలకు…