వార్తలు

  • Home
  • 23 నుంచి నందినాటకోత్సవాల తుది పోటీలు

వార్తలు

23 నుంచి నందినాటకోత్సవాల తుది పోటీలు

Dec 14,2023 | 10:38

 సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ విజయ్ కుమార్‌రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : నాటకరంగం అభివృద్ధికి పేద, మధ్య తరగతి కళాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో నిర్వహిస్తోన్న…

శ్రీసిటి ఎమ్‌డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సిఎం

Dec 14,2023 | 10:36

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌:తిరుపతిలోని తాజ్‌హోటల్‌ నందు జరిగిన శ్రీసిటి ఎమ్‌డి రవిసన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు బుధవారం సాయంత్రం సిఎం జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వధువు నిరీష, వరుడు…

వ్యవస్థలు కుమ్మక్కయితే ప్రజాస్వామ్యానికి ముప్పు

Dec 14,2023 | 10:35

 సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసి రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : కార్యనిర్వహక వ్యవస్థ, శాసన వ్యవస్థతో కుమ్మక్కవడం ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడవేస్తాయని, రాజ్యాంగం నిర్ధేశించిన…

ఆదుకోండయ్యా..!

Dec 14,2023 | 10:30

వర్షాలు లేక పూర్తిగా నష్టపోయాం కేంద్ర కరువు బృందం ఎదుట రైతుల మొర ప్రజాశక్తి-అనంతపురం, కర్నూలు ప్రతినిధి:  ‘వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోయి పూర్తిగా నష్టపోయాం… మీరే…

నేడు శ్రీకాకుళం జిల్లాలో సిఎం పర్యటన

Dec 14,2023 | 10:09

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. పలాసలో నూతనంగా నిర్మించిన కిడ్నీ సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి, కంచిలిలో వైఎస్‌ఆర్‌ సుజలధార…

ప్రాణాంతకమైన కుక్కల దాడులు

Dec 14,2023 | 09:57

దేశవ్యాప్తంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్న తీరు అధికార యంత్రాంగాలు దీనిని నియంత్రించాలి సామాజికవేత్తల పిలుపు న్యూఢిల్లీ : భారత్‌లో వీధి కుక్కల దాడులు తీవ్రమవుతున్నాయి. ఇలాంటి సంఘటనల్లో…

ఇజ్రాయిల్‌ సైన్యం కర్కశత్వం

Dec 14,2023 | 09:50

పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో నిర్వాసితులను చంపేసిన వైనం గాజా : ఇజ్రాయిల్‌ ముమ్మరంగా జరుపుతున్న దాడులతో సర్వం కోల్పోయి నిర్వాసితులైన వారు పాఠశాలల్లో తల దాచుకుంటున్నారు. వారిని…

నెతన్యాహు ప్రభుత్వానికి బైడెన్‌ చీవాట్లు

Dec 14,2023 | 09:46

ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం వుందని వ్యాఖ్యలు వాషింగ్టన్‌ : ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తన కరడుగట్టిన ప్రభుత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం వుందని అమెరికా అధ్యక్షుడు జో…

రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో కేంద్ర జోక్యాన్ని అడ్డుకోండి

Dec 14,2023 | 09:33

సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేరళ ప్రభుత్వం కేంద్రం చర్యలతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,07,513.09 కోట్లు వ్యయ నష్టం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం…