వార్తలు

  • Home
  • కాంగ్రెస్‌ నేతలకు లీగల్‌ నోటీసులు పంపిస్తా : కేటీఆర్‌

వార్తలు

కాంగ్రెస్‌ నేతలకు లీగల్‌ నోటీసులు పంపిస్తా : కేటీఆర్‌

Apr 2,2024 | 12:08

హైదరాబాద్‌ : తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ స్పందిస్తూ……

Tension – విజయనగరంలో మిమ్స్‌ ఉద్యోగుల ఆందోళన .. అరెస్టులు

Apr 2,2024 | 12:12

విజయనగరం : తమ సమస్యలు పరిషరించాలని డిమాండ్‌ చేస్తూ …. మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో మిమ్స్‌ ఉద్యోగులు విజయనగరం ఆర్‌టిసి కాంప్లెక్స్‌ రోడ్డుపై బైఠాయించి భారీ ఆందోళన…

పోలవరం పునరావాసానికి నిధులివ్వరు

Apr 2,2024 | 11:47

గగ్గోలు పెడుతున్న కాంట్రాక్టర్లు రెండేళ్లుగా రూ.184 కోట్లు బకాయి ప్రజాశక్తి- ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : పోలవరం ప్రాజెక్టులో సహాయ పునరావాస పనులకు కష్టాలు తీరడం…

తప్పుడు ప్రచారంతో లబ్ధిపొందడం జగన్‌కు అలవాటే : చంద్రబాబు

Apr 2,2024 | 11:34

ప్రజాశక్తి-అమరావతి : తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధిపొందడం జగన్‌కు అలవాటేనని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. తప్పుడు ప్రచారంతో, అవాస్తవాలతో రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం, నీచమైన…

వజ్రపుకొత్తూరులో ఎలుగుబంటి హల్చల్‌

Apr 2,2024 | 11:14

ప్రజాశక్తి-వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం) : జిల్లాలోనివజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామంలోని ఓ పాడుబడిన ఇంటిలోకి ఎలుగుబంటి చొరబడి హల్చల్‌ చేసింది. గమనించిన స్థానికులు ఆ పరిసరాల నుంచి పరుగులు…

Phone tampering case: భుజంగరావు, తిరుపతన్నకు రిమాండ్‌

Apr 2,2024 | 11:04

హైదరాబాద్‌ : ఫోన్‌ ట్యాంపింగ్‌ కేసులో అరెస్ట్‌ అయిన అడిషనల్‌ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు కోర్టు రిమాండ్‌ విధించింది. మంగళవారం వారిద్దరి కస్టడీ ముగియడంతో పోలీసులు హైదరాబాద్‌లోని…

కమ్యూనిస్టులకు వేసే ఓట్లు వృధా కావు : సిపిఎం నేత సిహెచ్‌.బాబూరావు

Apr 2,2024 | 10:56

విజయవాడ : ఒకే పార్టీకి, ఒకే ఆలోచనకి కట్టుబడి ఉండే కమ్యూనిస్టులకు వేసే ఓటు వృధా కాబోదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కార్యవర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు స్పష్టం…

ఏప్రిల్‌ – జూన్‌ మధ్య 20 రోజుల పాటు వడగాడ్పులు : ఐఎండి హెచ్చరిక

Apr 2,2024 | 10:50

న్యూఢిల్లీ : ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య 20 రోజుల పాటు అత్యంత వడగాడ్పులు (హీట్‌ వేవ్స్‌ ) ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది.…