వార్తలు

  • Home
  • Manipur police : ఇద్దరు కుకీల మృతిపై జీరో ఎఫ్‌ఐఆర్‌

వార్తలు

Manipur police : ఇద్దరు కుకీల మృతిపై జీరో ఎఫ్‌ఐఆర్‌

Apr 15,2024 | 11:45

ఇంఫాల్‌ : మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతోంది. కాంగ్‌పోక్సీ జిల్లా సరిహద్దుల్లో శనివారం ఉదయం మొయితీలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు కుకీ వాలంటీర్లు మృతిచెందిన సంగతి తెలిసిందే. వారి…

పోలీస్‌ క్యాంప్‌ పై మావోయిస్టుల దాడి

Apr 15,2024 | 11:41

ఛత్తీస్‌గడ్‌ : ఛత్తీస్‌గడ్‌ బీజాపూర్‌ జిల్లాలోని చుట్వాహిలోని పోలీస్‌ క్యాంప్‌ పై మావోయిస్టులు దాడి చేశారు. పోలీస్‌ క్యాంప్‌ పై మావోయిస్టులు బాంబుల వర్షం కురిపించారు. తెలంగాణ…

Floods – ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వర్షాలు – 33 మంది మృతి

Apr 15,2024 | 11:30

ఆఫ్ఘనిస్తాన్‌ : గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా ఆఫ్ఘనిస్తాన్‌లో కురుస్తోన్న భారీ వర్షాలకు దాదాపు 33మంది మృతి చెందారు. మరో 27మందికి గాయాలయ్యాయి. దీనిపై తాలిబన్‌ అధికార…

ఇది సిబిఐ కస్టడీ కాదు.. బిజెపి కస్టడీ : కవిత

Apr 15,2024 | 11:02

న్యూఢిల్లీ : ఈ నెల 23 వరకు న్యాయస్థానం కవితకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన సంగతి విదితమే. కోర్టు తీర్పునిచ్చిన అనంతరం ఎమ్మెల్సీ కవిత కోర్టు ఆవరణలో…

ఆ సిబ్బందిని కలుసుకోవచ్చు !

Apr 16,2024 | 00:25

భారత అధికారులకు ఇరాన్‌ హామీ ఇరాన్‌ : ఇరాన్‌ స్వాధీనం చేసుకొన్న నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిని మన దేశ అధికారులు కలిసేందుకు అనుమతి లభించింది.…

ప్లే స్కూల్‌ ఫీజు రూ.4.3 లక్షలు

Apr 15,2024 | 10:06

బిడ్డ చదువు గురించి తండ్రి ట్వీట్‌ వైరల్‌ కార్పొరేట్‌ స్కూళ్ల దోపిడీపై ఆందోళన న్యూఢిల్లీ : కొత్త విద్యా సంవత్సరం వచ్చేస్తోంది. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రుల…

వివక్షకు వ్యతిరేకంగా పోరాడటమే అంబేద్కర్‌కు నివాళి

Apr 15,2024 | 09:59

– సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :కుల నిర్మూలన కోసం, వివక్షకు వ్యతిరేకంగా పోరాడటమే డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌కు మనం ఇచ్చే…

కేజ్రీవాల్‌ పిటిషన్‌పై నేడు సుప్రీం విచారణ

Apr 15,2024 | 09:48

న్యూఢిల్లీ : మనీలాండరింగ్‌ కేసులో ఇడి తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. తన…

2 లక్షలకు పైగా ఖాతాలు తొలగించిన ఎక్స్‌

Apr 15,2024 | 09:42

న్యూఢిల్లీ : ప్రముఖ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్‌) భారత్‌లో సుమారు 2 లక్షలకు పైగా ఖాతాలను తొలగించింది. ఐటీ నియమాలు 2021 ఉల్లంఘన…