ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత కాకాది: సీఎం రేవంత్
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) కుమారులైన వివేక్, వినోద్లను చూస్తే తనకు రామాయణంలో లవకుశలు గుర్తుకొస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్…
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) కుమారులైన వివేక్, వినోద్లను చూస్తే తనకు రామాయణంలో లవకుశలు గుర్తుకొస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్…
మంగళగిరి: రైతు భరోసా కేంద్రాలను వైసిపి ప్రభుత్వం కుంభకోణాలకు నిలయంగా మార్చిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ…
న్యూఢిల్లీ : భారత్లో మరోసారి కొవిడ్ విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా జెఎన్.1 సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతోంది.…
అమరావతి : జూలకంటి బ్రహ్మారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసు నమోదును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు విమర్శించారు. శుక్రవారం అచ్చెన్నాయుడు మీడియాతో…
తెలంగాణ : 2022 ఏడాదితో పోలిస్తే 2023లో క్రైమ్ రేటు 2 శాతం మేర పెరిగిందని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్…
విజయవాడ పశ్చిమ రైల్వే : సంక్రాంతి సీజన్లో … రైల్వే ప్రయాణీకుల రద్దీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల సౌకర్యార్థం విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి…
విజయవాడ : రాష్ట్ర భూ హక్కు చట్టం-2023ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ … బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసస చేపట్టారు. విజయవాడలోని జిల్లా కోర్టు…
అమరావతి : తెలుగు రాష్ట్రాలను ‘కొత్త’ కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. ఎపిలో తాజాగా 2 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో తొలి కొవిడ్ కేసు…
నియంతృత్వ పోకడలతో మోడి పాలన నడుస్తోంది : మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణ : నియంతృత్వ పోకడలతో మోడి పాలన నడుస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. పార్లమెంట్ ప్రతిపక్ష పార్టీల ఎంపిల సస్పెన్షన్ పరిణామంతో…