వార్తలు

  • Home
  • ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత కాకాది: సీఎం రేవంత్‌

వార్తలు

ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత కాకాది: సీఎం రేవంత్‌

Dec 22,2023 | 14:31

హైదరాబాద్‌: కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) కుమారులైన వివేక్‌, వినోద్‌లను చూస్తే తనకు రామాయణంలో లవకుశలు గుర్తుకొస్తారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌…

కుంభకోణాలకు నిలయంగా రైతు భరోసా కేంద్రాలు: నాదెండ్ల మనోహర్‌

Dec 22,2023 | 14:26

మంగళగిరి: రైతు భరోసా కేంద్రాలను వైసిపి ప్రభుత్వం కుంభకోణాలకు నిలయంగా మార్చిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ…

విజృంభిస్తోన్న కొవిడ్‌ .. 594 కేసులు .. ఆరుగురు మృతి

Dec 22,2023 | 14:23

 న్యూఢిల్లీ :    భారత్‌లో మరోసారి కొవిడ్‌ విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా జెఎన్‌.1 సబ్‌ వేరియంట్‌ వ్యాప్తి చెందుతోంది.…

నియంతృత్వ పోకడలతో మోడి పాలన నడుస్తోంది : మల్లు భట్టి విక్రమార్క

Dec 22,2023 | 13:46

తెలంగాణ : నియంతృత్వ పోకడలతో మోడి పాలన నడుస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. పార్లమెంట్‌ ప్రతిపక్ష పార్టీల ఎంపిల సస్పెన్షన్‌ పరిణామంతో…

జూలకంటి బ్రహ్మారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసు నమోదును తీవ్రంగా ఖండిస్తున్నాం : కె.అచ్చెన్నాయుడు

Dec 22,2023 | 13:29

అమరావతి : జూలకంటి బ్రహ్మారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసు నమోదును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు విమర్శించారు. శుక్రవారం అచ్చెన్నాయుడు మీడియాతో…

ఈ ఏడాదిలో క్రైం రేటు పెరిగింది : హైదరాబాద్‌ సిపి కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి

Dec 22,2023 | 13:15

తెలంగాణ : 2022 ఏడాదితో పోలిస్తే 2023లో క్రైమ్‌ రేటు 2 శాతం మేర పెరిగిందని హైదరాబాద్‌ సిపి కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌…

సంక్రాంతి సీజన్‌లో… ప్రత్యేక రైళ్లు

Dec 22,2023 | 12:53

విజయవాడ పశ్చిమ రైల్వే : సంక్రాంతి సీజన్‌లో … రైల్వే ప్రయాణీకుల రద్దీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల సౌకర్యార్థం విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి…

విజయవాడ జిల్లా కోర్టు వద్ద న్యాయవాదుల నిరసన

Dec 22,2023 | 12:44

విజయవాడ : రాష్ట్ర భూ హక్కు చట్టం-2023ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ … బెజవాడ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిరసస చేపట్టారు. విజయవాడలోని జిల్లా కోర్టు…

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలవరం…!

Dec 22,2023 | 14:19

అమరావతి : తెలుగు రాష్ట్రాలను ‘కొత్త’ కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. ఎపిలో తాజాగా 2 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో తొలి కొవిడ్‌ కేసు…