వార్తలు

  • Home
  • 6 వరకు మాచర్లకు వెళ్లొద్దు

వార్తలు

6 వరకు మాచర్లకు వెళ్లొద్దు

May 25,2024 | 08:31

ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టు ఆదేశం ప్రజాశక్తి-అమరావతి : ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జూన్‌ 6వ తేదీ వరకు మాచర్లకు వెళ్లొద్దని హైకోర్టు ఆదేశించింది. అలాగే తాడిపత్రికి కూడా…

కేంద్ర సాయుధ బలగాల ఏకీకృతం

May 25,2024 | 08:30

సిఎపిఎఫ్‌ విలీనానికి యోచన  సూచన ప్రాయంగా వెల్లడించిన అజిత్‌ దోవల్‌ న్యూఢిల్లీ : ఇప్పటికే అగ్నివీర్‌ పథకాన్ని తీసుకొచ్చి ఆర్మీలో అనిశ్చితిని, యువ సైనికుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం…

రఫాపై దాడులు ఆపండి : ఇజ్రాయిల్‌కు ఐసిజె ఆదేశం

May 25,2024 | 08:28

హేగ్‌: రఫాపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న నరహంతక దాడులకు తక్షణమే నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) ఆదేశించింది. నగరంలో మానవతా పరిస్థితి మరింత దిగజారక ముందే దాడులను అరికట్టాలని…

అదానీ బొగ్గు కుంభకోణం కేసు – సత్వర విచారణకు డిమాండ్‌

May 25,2024 | 08:27

భారత ప్రధాన న్యాయమూర్తికి 21 అంతర్జాతీయ సంస్థల లేఖ న్యూఢిల్లీ : అదానీ బొగ్గు దిగుమతుల కుంభకోణం కేసుపై సత్వరమే విచారణ జరిపించాలని 21 అంతర్జాతీయ సంస్థలు…

టెన్త్‌, ఇంటర్‌ సప్లిమెంటరీ తొలిరోజు ప్రశాంతం

May 25,2024 | 08:20

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పదో తరగతి, ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు తొలిరోజైన శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. పదో తరగతి విద్యార్థులకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45…

విశాఖకు సైబర్‌ నేరాల బాధితులు

May 25,2024 | 08:19

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : దళారుల మాటలు నమ్మి ఉపాధి కోసం కంబోడియాకు వెళ్లి సైబర్‌ నేరగాళ్ల చేతుల్లో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన 27 మంది…

మెడికల్‌ కాలేజీల స్వప్నం సాకారమయ్యేనా ?

May 25,2024 | 08:15

రాష్ట్రంలో మరో ఐదు వైద్య కళాశాలల ప్రారంభానికి ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లిలో నిర్మించిన వైద్య కళాశాలల్లో ఈ ఏడాది నుండే…

ఉక్కు కార్మికులపై విద్యుత్‌ భారం

May 25,2024 | 08:10

యూనిట్‌ ఛార్జీ 50 పైసల నుంచి రూ.ఎనిమిదికి పెంపు స్టీల్‌ప్లాంట్‌ ప్రధాన పరిపాలన భవనం వద్ద ధర్నా ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌…

బిజెపి తప్పుడు ప్రచారాలకు హద్దేముంది? : నవీన్‌ పట్నాయక్‌ ఎద్దేవా

May 24,2024 | 23:52

భువనేశ్వర్‌ : బిజెపి తప్పుడు ప్రచారాలకు హద్దేలేకుండా పోతోందని ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ శుక్రవారం విమర్శించారు. తన ఆరోగ్యంపైనా కాషాయ పార్టీ దుష్ప్రాచారం చేస్తోందని ఆయన…