వార్తలు

  • Home
  • లానినా ప్రభావంతో బలపడనున్న రుతుపవనాలు

వార్తలు

లానినా ప్రభావంతో బలపడనున్న రుతుపవనాలు

May 1,2024 | 13:14

ఈ ఏడాది కాస్త మెరుగ్గానే వర్షాలు విశాఖపట్నం : పసిఫిక్‌ మహాసముద్రంలో ఎల్‌నినో బలహీనపడుతూ ప్రస్తుతం చివరి దశలో ఉంది. మరికొద్దిరోజుల్లో తటస్థ పరిస్థితు లు ఏర్పడి,…

కోడలిని దారుణంగా చంపిన మామ..

May 1,2024 | 13:05

హైదరాబాద్‌ : అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో కోడలిని మామ గొంతు కోసి హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని…

కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగ, కార్మికులకు కనీస వేతనం, పనిభద్రత

May 1,2024 | 21:24

 మేడే పతాకావిష్కరణలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో లక్షల సంఖ్యలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికలకు…

మరో ఇద్దరు ఢిల్లీ కాంగ్రెస్‌ నేతలు రాజీనామా

May 1,2024 | 12:52

న్యూఢిల్లీ :  కాంగ్రెస్‌ పార్టీకి మరో ఇద్దరు సీనియర్‌ నేతలు బుధవారం రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే, వెస్ట్‌ ఢిల్లీ పార్లమెంటరీ సీటు పార్టీ పరిశీలకులు నీరజ్‌…

సీఎం జగన్‌కు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ

May 1,2024 | 12:30

అమరావతి: సీఎం జగన్‌కు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని కోరారు. ”ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధుల…

హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కలిగినీడి చిదంబరం

May 1,2024 | 12:20

ప్రజాశక్తి-నరసాపురం:హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా సినియర్‌ న్యాయవాది కలిగినీడి చిదంబరం ఎన్నికయ్యారు. పట్టణానికి చినమామిడిపల్లి కి చెందిన ఆయన న్యాయవాది వృత్తిని హై కోర్టు లోనే చేపట్టారు.…

NewsClick : ప్రబీర్‌ పురకాయస్థ చార్జిషీటుపై విచారణ చేపట్టిన ఢిల్లీ కోర్టు

May 1,2024 | 12:12

న్యూఢిల్లీ :    ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్‌ న్యూస్‌ క్లిక్‌, ఆ సంస్థ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ప్రబీర్‌ పురకాయస్థపై ఢిల్లీ పోలీసుల ప్రత్యేక సెల్‌ దాఖలు…

61వ డివిజన్‌ లో సిపిఎం  కార్యాలయం ప్రారంభం

May 1,2024 | 12:00

ప్రజాశక్తి -అజిత్‌ సింగ్‌ నగర్‌ : 61 వ డివిజన్‌ శాంతినగర్‌ భాస్కర రావు షాపు దగ్గర సిపిఎం కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా చిగురుపాటి బాబురావు…

టెన్త్‌ రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తుకు గడువు మే 15

May 1,2024 | 11:50

తెలంగాణ: పదో తరగతి ఫలితాలపై సందేహాలను నివఅత్తి చేసేందుకు రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు అవకాశం కల్పించామని విద్యా ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. రీకౌంటింగ్‌ కోసం విద్యార్థులు…