15మంది భారత సిబ్బందితో ఉన్న ఓడ హైజాక్..!
సోమాలియా : 15 మంది భారత సిబ్బందితో లైబీరియన్ జెండా ఉన్న ఓడను సోమాలియా తీరంలో హైజాక్ చేసినట్లు సైనిక అధికారులు శుక్రవారం ప్రకటించారు. భారత నౌకాదళానికి…
సోమాలియా : 15 మంది భారత సిబ్బందితో లైబీరియన్ జెండా ఉన్న ఓడను సోమాలియా తీరంలో హైజాక్ చేసినట్లు సైనిక అధికారులు శుక్రవారం ప్రకటించారు. భారత నౌకాదళానికి…
ఎంపిల సస్పెన్షన్పై చర్చ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజ్యసభ ప్రివిలేజెస్ కమిటీ సమావేశం ఈ నెల 9న ఎంపి హరివంశ్ అధ్యక్షతన జరగనున్నది. ఇటీవల ముగిసిన శీతాకాల…
రాహుల్ గాంధీ యాత్రలో స్వల్ప మార్పులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలంటే నాయకులు విభేదాలు పక్కనపెట్టి, ముందుకు వెళ్లాలని ఎఐసిసి…
న్యూఢిల్లీ : ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొహల్లా క్లీనిక్ల్లో దర్యాప్తు చేపట్టాల్సిందిగా సిబిఐను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించినట్లు సమాచారం. ఈ ఆస్పత్రుల్లోని పరీక్షా…
నత్తనడకన 13 లక్షల ఇళ్ల పురోగతి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : నవరత్నాల్లో భాగంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని స్థితి…
ఇరాన్లో జంట పేలుళ్లుపై ఐసిస్ టెహ్రాన్ : బుధవారం ఇరాన్లో వందమందికిపైగా పౌరులను బలి తీసుకున్న జంట పేలుళ్లు తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద…
టెల్ అవీవ్ : గాజాపై గత మూడు మాసాలుగా దాడులను కొనసాగిస్తున్న ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును తక్షణమే పదవి నుండి వైదొలగాలంటూ వేలాదిమంది ఆందోళనకారులు డిమాండ్…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఎపి సిఐడి సోషల్ వింగ్ గతేడాది చేపట్టిన స్వేచ్ఛా కార్యక్రమం ద్వారా 1,506 బాల కార్మికులకు విముక్తి కల్పించింది. ఈ…
టర్కీ విదేశాంగ మంత్రి అంకార : ప్రస్తుత యుద్ధ సమయాల్లో ఉక్రెయిన్ పైన ఒక వైఖరి, గాజాపైన దానికి పూర్తిగా భిన్నమైన వైఖరి తీసుకుంటున్న పశ్చిమ దేశాలకు…