వార్తలు

  • Home
  • హమ్మయ్య…వాన కురిసింది

వార్తలు

హమ్మయ్య…వాన కురిసింది

May 9,2024 | 12:33

సేద తీరిన ప్రజానీకం ప్రజాశక్తి-వెబ్‌డెస్క్ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడురోజులుగా పలు ప్రాంతాల్లో అడపా దడపా చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు, భారీ వర్షాలు సైతం…

మణిపూర్‌ హింసాకాండపై 11,000 అఫిడవిట్లు

May 9,2024 | 11:54

న్యూఢిల్లీ :    మణిపూర్‌ హింసాకాండపై ముగ్గురు సభ్యుల దర్యాప్తు కమిటీకి (సిఒఐ) 11,000 అఫిడవిట్లు వచ్చినట్లు సీనియర్‌ ప్రభుత్వ అధికారి గురువారం తెలిపారు. ఈ అఫిడవిట్లలో…

కాంగ్రెస్‌ సిక్స్‌ గ్యారంటీస్‌పై కేటీఆర్‌ సెటైర్లు

May 9,2024 | 11:43

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా సైటర్లు వేశారు. ఆరు వస్తువులను ప్రతి ఒక్కరు సమకూర్చుకోవాలని తెలిపారు. ఇన్వర్టర్‌,…

3,000 గోవా మద్యం సీసాలు స్వాధీనం

May 9,2024 | 11:31

ప్రజాశక్తి-నందిగామ(ఎన్‌టిఆర్‌) : ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున మద్యం, నగదు స్వాధీనం అవుతున్న విషయం తెలసిందే. ఓటర్లను ప్రభావితం…

నేడు కూనవరంలో సిపిఎం బహిరంగ సభ.. సీతారాం ఏచూరి రాక

May 9,2024 | 11:30

ప్రజాశక్తి-కూనవరం:కాంగ్రెస్‌, సిపిఐ, సిపిఐ(ఎంఎల్‌), మాస్లైన్‌ (ప్రజాపంథా), ఏజెన్సీ గిరిజన సంఘం, ఆదివాసీ సంఘాలు బలపరిచిన సిపిఎం అరకు ఎంపీ అభ్యర్థి పి.అప్పలనర్స, రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి లోతా…

సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రెస్ మీట్ లైవ్

May 9,2024 | 13:44

విజయవాడలోని సిపిఎం రాష్ట్రకార్యాలయంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పెస్‌మీట్‌లో మాట్లాడుతున్నారు. లైవ్‌ చూడింది..

కుల్గాంలో ముగిసిన ఆపరేషన్‌..ముగ్గురు ఉగ్రవాదులు హతం

May 9,2024 | 10:28

శ్రీనగర్‌ : దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు భారత సైన్యం ప్రకటించింది. సోమవారం రాత్రి ప్రారంభమైన ఆపరేషన్‌ గురువారం ఉదయం…

భగభగల్లో ఏప్రిల్‌ రికార్డు

May 9,2024 | 10:09

బ్రస్సెల్స్‌ : ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్‌ మాసంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని యురోపియన్‌ యూనియన్‌ వాతావరణ మార్పుల పర్యవేక్షక సంస్థ తెలిపింది. 2023 జూన్‌ నుండి…

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సిబ్బందిపై వేటు!

May 9,2024 | 10:14

ఢిల్లీ : విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థలో ఇటీవల మూకుమ్మడి సెలవులు పెట్టి సేవల అంతరాయానికి కారణమైన 25 మంది క్రూ సిబ్బందిని సంస్థ…