హమ్మయ్య…వాన కురిసింది
సేద తీరిన ప్రజానీకం ప్రజాశక్తి-వెబ్డెస్క్ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడురోజులుగా పలు ప్రాంతాల్లో అడపా దడపా చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు, భారీ వర్షాలు సైతం…
సేద తీరిన ప్రజానీకం ప్రజాశక్తి-వెబ్డెస్క్ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడురోజులుగా పలు ప్రాంతాల్లో అడపా దడపా చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు, భారీ వర్షాలు సైతం…
న్యూఢిల్లీ : మణిపూర్ హింసాకాండపై ముగ్గురు సభ్యుల దర్యాప్తు కమిటీకి (సిఒఐ) 11,000 అఫిడవిట్లు వచ్చినట్లు సీనియర్ ప్రభుత్వ అధికారి గురువారం తెలిపారు. ఈ అఫిడవిట్లలో…
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా సైటర్లు వేశారు. ఆరు వస్తువులను ప్రతి ఒక్కరు సమకూర్చుకోవాలని తెలిపారు. ఇన్వర్టర్,…
ప్రజాశక్తి-నందిగామ(ఎన్టిఆర్) : ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున మద్యం, నగదు స్వాధీనం అవుతున్న విషయం తెలసిందే. ఓటర్లను ప్రభావితం…
ప్రజాశక్తి-కూనవరం:కాంగ్రెస్, సిపిఐ, సిపిఐ(ఎంఎల్), మాస్లైన్ (ప్రజాపంథా), ఏజెన్సీ గిరిజన సంఘం, ఆదివాసీ సంఘాలు బలపరిచిన సిపిఎం అరకు ఎంపీ అభ్యర్థి పి.అప్పలనర్స, రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి లోతా…
విజయవాడలోని సిపిఎం రాష్ట్రకార్యాలయంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పెస్మీట్లో మాట్లాడుతున్నారు. లైవ్ చూడింది..
శ్రీనగర్ : దక్షిణ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు భారత సైన్యం ప్రకటించింది. సోమవారం రాత్రి ప్రారంభమైన ఆపరేషన్ గురువారం ఉదయం…
బ్రస్సెల్స్ : ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని యురోపియన్ యూనియన్ వాతావరణ మార్పుల పర్యవేక్షక సంస్థ తెలిపింది. 2023 జూన్ నుండి…
ఢిల్లీ : విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలో ఇటీవల మూకుమ్మడి సెలవులు పెట్టి సేవల అంతరాయానికి కారణమైన 25 మంది క్రూ సిబ్బందిని సంస్థ…