వార్తలు

  • Home
  • జూనియర్‌ డాక్టర్ల డిమాండ్ల పరిష్కారానికి బ్రిటన్‌ ప్రభుత్వం సుముఖత ?

వార్తలు

జూనియర్‌ డాక్టర్ల డిమాండ్ల పరిష్కారానికి బ్రిటన్‌ ప్రభుత్వం సుముఖత ?

Jan 5,2024 | 11:08

లండన్‌ : అనూహ్యమైన రీతిలో ఆరు రోజుల పాటు సమ్మెను చేపట్టిన జూనియర్‌ డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం సుముఖంగా వుందని ఎన్‌హెచ్‌ఎస్‌ నేత సూచనప్రాయంగా…

మహారాష్ట్రలో తొలి మహిళా డిజిపి

Jan 5,2024 | 11:03

వివాదాస్పద పోలీసు అధికారిణికి రాష్ట్ర ఉన్నత పదవి ముంబయి : మహారాష్ట్రలో తొలి మహిళా డిజిపిగా 1988 బ్యాచ్‌ ఐపిఎస్‌ రష్మి శుక్లాను నియమించారు. డిజిపిగా గతవారంలో…

ఇంటర్‌నెట్‌తో కేరళ హైటెక్‌ పాఠశాలల అనుసంధానం

Jan 5,2024 | 10:59

తిరువనంతపురం  :   రాష్ట్రంలోని అన్ని హైటెక్‌ పాఠశాలలకు ఈ వారంలో ఇంటర్‌నెట్‌ బ్రాడ్‌బాండ్‌ సదుపాయాన్ని కేరళ ప్రభుత్వం కల్పించనుంది. కోఫాన్‌ పబ్లిక్‌ బ్రాడ్‌బాండ్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ…

బిసి నేతలకు టిడిపి విశ్వవిద్యాలయం

Jan 5,2024 | 10:55

జయహో బిసి వర్క్‌షాప్‌లో చంద్రబాబు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బిసి నాయకులను ఎందరినో తెలుగుదేశం పార్టీ తయారుచేసిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. టిడిపి కార్యాలయంలో…

రక్తం అమ్మకానికి కాదు : కేంద్రం 

Jan 5,2024 | 10:54

న్యూఢిల్లీ :   రోగులకు అవసరమైన రక్తాన్ని కొన్ని బ్లడ్‌ బ్యాంకులు, ఆసుపత్రులు అధిక ధరలకు అమ్ముకుంటున్నాయని ఫిర్యాదులు వస్తున్న నేపధ్యంలో వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం…

సాధారణ ఎన్నికల నిర్వహణపైపటిష్ట కార్యాచరణ : సిఎస్‌

Jan 5,2024 | 10:51

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రానున్న సాధారణ ఎన్నికలను పటిష్టంగా, సక్రమంగా నిర్వహించేందుకు వీలుగా సంబంధిత శాఖలు ఇప్పటి నుండే తగిన కార్యాచరణ సిద్ధం చేయాలని…

పెద్దల సభ నుంచి 68 మంది ఎంపీల నిష్క్రమణ

Jan 5,2024 | 10:50

 ఈ ఏడాదిలో ముగియనున్న పదవీకాలం న్యూఢిల్లీ. :  ఈ ఏడాది రాజ్యసభ నుంచి 68 మంది ఎంపీలు నిష్క్రమించనున్నారు. వీరిలో తొమ్మిది మంది కేంద్ర మంత్రులు కూడా…

పార్టీ ఆదేశిస్తే ఆంధ్రలోనే కాదు, అండమాన్‌ లోనైనా పని చేస్తా : వైఎస్‌ షర్మిల

Jan 5,2024 | 10:46

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసిన అనంతరం షర్మిల విలేకరులతో మాట్లాడుతూ,కాంగ్రెస్‌ పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరిస్తాననన్నారు. పార్టీ…

నేటి నుంచి ‘రా.. కదలిరా’ !

Jan 5,2024 | 10:41

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం నుంచి జిల్లాల పర్యటనలు చేయనున్నారు. ‘రా.. కదలిరా’ కార్యక్రమం పేరుతో ఈ పర్యటన నిర్వహించనున్నారు. 5న…