లెనిన్ స్పూర్తితో అంగన్వాడీల పోరాటం
ప్రజాశక్తి-యంత్రాంగం : విజయవాడలో అంగన్వాడీల నిరవధిక నిరాహారదీక్షలు 5వ రోజు కొనసాగుతున్నాయి. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 41వ రోజుకి చేరింది.…
ప్రజాశక్తి-యంత్రాంగం : విజయవాడలో అంగన్వాడీల నిరవధిక నిరాహారదీక్షలు 5వ రోజు కొనసాగుతున్నాయి. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 41వ రోజుకి చేరింది.…
న్యూఢిల్లీ : అయోధ్య కార్యక్రమం సందర్భంగా ఈ నెల 22న మధ్యాహ్నం 2.30 గంటల వరకు నాన్ క్రిటికల్ సర్వీస్లను నిలిపివేయాలన్న నిర్ణయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ ఆదివారం…
-‘మండలిలో మాస్టారు’ పుస్తకావిష్కరణ సభలో మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రజాశక్తి- గుంటూరు:ప్రజాస్వామ్యంలో పిడిఎఫ్ వంటి ప్రశ్నించే గొంతులు అవసరమని శాసన మండలి చైర్మన్ కె.మోషెన్రాజు అన్నారు.…
వాషింగ్టన్ : ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ భారత్ పర్యటించనున్నారు. జనవరి 22 నుండి 26 వరకు భారత్లో ప ర్యటించనున్నారని, విదేశాంగ మంత్రి…
ప్రజాశక్తి-అమరావతి : ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వంక వారి గూడెంలో అదాని ఆయుధ కర్మగారం నిర్మణం కోసం చేస్తున్న భూసేకరణ వెంటనే నిలుపుదల చేయాలి ఆంధ్రప్రదేశ్…
న్యూఢిల్లీ : ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో భారత్లో విద్యుత్ వినియోగం సుమారు 8 శాతం పెరిగి 1,221.15 బిలియన్ యూనిట్లకు చేరుకుంది. 2022-23లో ఏప్రిల్-డిసెంబర్…
ప్రజాశక్తి-విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో షర్మిల…
కుమ్రంభీం (ఆదిలాబాద్) : బైక్ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివారం జరిగింది. ఆసిఫాబాద్ అటవీ శాఖ చెక్పోస్ట్ వద్ద…
ప్రజాశక్తి-విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పదవి బాధ్యతలు తీసుకున్న వైఎస్ షర్మిలకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆమె ప్రయణిస్తున్న కాన్వాయ్ ను…