వార్తలు

  • Home
  • వలంటీర్ల విషయంలోఎన్నికల కమిషన్‌ ఆదేశాలు అమలు చేయాలి- సిఇఒకు సిపిఎం లేఖ

వార్తలు

వలంటీర్ల విషయంలోఎన్నికల కమిషన్‌ ఆదేశాలు అమలు చేయాలి- సిఇఒకు సిపిఎం లేఖ

Mar 15,2024 | 21:02

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఎన్నికల విధులకు వలంటీర్లను ఉపయోగించరాదన్న ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు శుక్రవారం…

డ్రెస్‌ కోడ్‌ మార్చడం పట్ల హర్షం

Mar 15,2024 | 21:28

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలోని ఎపిఎస్‌పి, ఎఆర్‌ పోలీసులకు డ్రెస్‌ కోడ్‌ను మార్చడం పట్ల ఎపి పోలీస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం…

మున్సిపల్‌ కార్మికులపై కేసులు ఎత్తివేత

Mar 15,2024 | 20:40

ప్రజాశక్తి-అమరావతిబ్యూరో :సమ్మె సందర్భంగా మున్సిపల్‌ కార్మికులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. వేతనాల పెంపు, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ…

వైసిపిలో చేరిన ముద్రగడ

Mar 15,2024 | 20:53

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకులు ముద్రగడ పద్మనాభం వైసిపిలో చేరారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో…

ఆర్‌టిసికి 5 జాతీయ అవార్డులు

Mar 15,2024 | 20:51

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ఎపిఎస్‌ఆర్‌టిసికి జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు దక్కాయి. 2022ా23కు గానూ ప్రకటించిన ది నేషనల్‌ పబ్లిక్‌ బస్‌ట్రాన్స్‌పోర్ట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల్లో ఐదు అవార్డులు ఎపిఎస్‌ఆర్‌టిసికే…

ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం సిగ్గుచేటు

Mar 15,2024 | 20:42

– విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) కేంద్రంలోని మోడీ సర్కారు కొత్తగా ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయాల్సిందిపోయి ఉన్న…

కాలుష్య నియంత్రణకు ఎన్‌టిటిపిఎస్‌ ముట్టడి

Mar 15,2024 | 20:48

ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం (ఎన్‌టిఆర్‌ జిల్లా) :ఎన్‌టిఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్‌టిటిపిఎస్‌ (నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌) వద్ద కాలుష్య ప్రభావిత ప్రాంత ప్రజలు, విద్యార్థులు శుక్రవారం పెద్ద…

కెజి బేసిన్‌ గ్యాస్‌, చమురులో సగం శాతం వాటా రాష్ట్రానికివ్వాలి

Mar 15,2024 | 20:45

ప్రజాశక్తి-గుంటూరు:కృష్ణా, గోదావరి బేసిన్‌లో లభ్యం అవుతున్న గ్యాస్‌, చమురు నిక్షేపాలలో సగం వాటా మన రాష్ట్రానికి ఇవ్వాలని కెజి బేసిన్‌ గ్యాస్‌, చమురు సాధన సమితి కన్వీనర్‌…

సీఎం రేవంత్‌ రెడ్డి కాన్వారు నెంబర్‌ ప్లేట్‌ ఛేంజ్‌..!

Mar 15,2024 | 18:42

హైదరాబాద్‌ : తెలంగాణలో శుక్రవారం నుంచి వాహననాల నెంబర్‌ ప్లేట్లను టీజీ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయడం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌…