Gaza : నివాసిత భవనం లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దాడి.. 11 మంది మృతి
టెల్ అవీవ్ : గాజాపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్నాయి. గురువారం అర్థరాత్రి గాజా నగరంలోని వాయువ్య ప్రాంతంలోని ఓ నివాస భవనం లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక…
టెల్ అవీవ్ : గాజాపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్నాయి. గురువారం అర్థరాత్రి గాజా నగరంలోని వాయువ్య ప్రాంతంలోని ఓ నివాస భవనం లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక…
లక్నో : యుపి బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ 2004ని అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్ శుక్రవారం కొట్టివేసింది. ఈ వివాదాస్పద చట్టం లౌకిక…
ప్రజాశక్తి-తెనాలి : టిడిపి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. మొదటి నుంచి ఆలపాటి తెనాలి టికెట్ ఆశించినా పొత్తులో టిక్కెట్…
న్యూఢిల్లీ : జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం (జెఎన్యుఎస్యు) ఎన్నికల్లో యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థిపై ఎన్నికల కమిషన్ అక్రమంగా వేటు వేసింది. ప్రధాన కార్యదర్శి…
విశాఖపట్నం : విశాఖ పోర్టులోని కంటెయినర్లో డ్రగ్స్ కేసుపై పూర్తిగా సిబిఐ దర్యాప్తు చేపడుతోందని నగర సిపి రవిశంకర్ అన్నారు. శుక్రవారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో…
రాజస్థాన్ : గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందిన ఘటన రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ శివారులో జరిగింది. పోలీసుల కథనం మేరకు ……
భువనేశ్వర్ : ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బిజు జనతా దళ్ (బిజెడి) ప్రముఖ నేత దామోదర్ రౌత్ (83) మరణించారు. కిడ్నీ సమస్యలతో శుక్రవారం ఉదయం ఆయన…
ప్రజాశక్తి-కంకిపాడు : పెనమలూరు సీటుపై ఉత్కంఠ వీడింది. టిడిపి అభ్యర్థిగా బోడే ప్రసాద్ ను టిడిపి అధిష్టానం ఖరారు చేసింది. ఇటీవల విడుదల చేసిన తొలి రెండు…
గాజాలో దాడులు ఉధృతం వారంలో 10 మంది వాలంటీర్లు మృతి సగం మంది ఆకలితో అలమటిస్తున్నారు : ప్రపంచ బ్యాంక్ గాజా సిటీ : పాలస్తీనా భూభాగానికి…