వార్తలు

  • Home
  • ఆశాల డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు -పలు అంశాలపై అంగీకారం

వార్తలు

ఆశాల డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు -పలు అంశాలపై అంగీకారం

Feb 11,2024 | 08:35

సత్వరమే జిఓలు ఇవ్వాలిఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఆశా వర్కర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో పలు…

గుంటూరులో డయేరియా- ఇద్దరు మృతి – 40 మందికి అస్వస్థత

Feb 11,2024 | 08:30

ప్రజాశక్తి -గుంటూరు జిల్లా ప్రతినిధి :గుంటూరులోని వివిధ ప్రాంతాల్లో రెండ్రోజులుగా తాగునీరు కలుషితమై దాదాపు 40 మంది అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు…

డిఎస్‌సిలో పిఇటి ఖాళీలు భర్తీ చేయాలి -సిఎంకు వి. శ్రీనివాసరావు లేఖ

Feb 11,2024 | 08:29

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ 2024 డిఎస్‌సిలో కేవలం 6,100 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర…

ముగిసిన పార్లమెంటు

Feb 11,2024 | 08:23

17వ లోక్‌సభకు తెర కొరవడిన ప్రభుత్వ జవాబుదారీ చివరి రోజు శ్వేత పత్రంపై వాడివేడి చర్చ రామ మందిర నిర్మాణంపై ప్రభుత్వాన్ని అభినందిస్తూ తీర్మానం ప్రజాశక్తి- న్యూఢిల్లీ…

ప్రజలను మభ్యపెడుతున్న బిజెపి, వైసిపి, టిడిపి

Feb 10,2024 | 20:40

– మూడు రాజధానుల పేరిట ఆర్భాటం – చివరకు రాజధాని లేకుండా చేశారు : షర్మిల ప్రజాశక్తి – చింతపల్లి, నర్సీపట్నం టౌన్‌ విలేకరులు :రాష్ట్ర ప్రజలను…

మిమ్స్‌ ఉద్యోగుల హక్కులు కాలరాయడం తగదు – సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వైవి

Feb 10,2024 | 20:01

ప్రజాశక్తి-నెల్లిమర్లమిమ్స్‌ :యాజమాన్యం ఆ సంస్థ ఉద్యోగులు, కార్మికుల హక్కులు కాలరాయడం తగదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు అన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ…

నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలి

Feb 10,2024 | 19:59

– గోదావరి బాలోత్సవం ప్రారంభ సభలో జెసి తేజ్‌భరత్‌ – విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయాలి : ఎమ్మెల్సీ ఐవి ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి:చారిత్రక రాజమహేంద్రవరంలో జరుగుతున్న…

వికటించిన ఇంజక్షన్‌ – ఏడుగురు చిన్నారులకు అస్వస్థత

Feb 10,2024 | 20:03

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (కృష్ణా):ఇంజక్షన్‌ వికటించి ఏడుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జలుబు, దగ్గుతో…