వార్తలు

  • Home
  • ఇండోనేషియాలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం..

వార్తలు

ఇండోనేషియాలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం..

Dec 31,2023 | 09:26

ఇండోనేషియా : ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. శనివారం రాత్రి 10.46 గంటలకు సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టార్‌ స్కేల్‌పై 6.2గా నమోదైంది.…

బాలికపై బిజెపి నేత లైంగిక దాడి

Dec 31,2023 | 09:15

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని చంపావత్‌ జిల్లాలో ఓ మైనర్‌ బాలికపై బిజెపి నేత ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు…

ఖేల్‌ రత్న, అర్జున అవార్డులు వెనక్కి

Dec 31,2023 | 09:11

ప్రధానికి ఇవ్వడానికి బయలుదేరిన వినేష్‌ ఫోగాట్‌ అడ్డుకున్న పోలీసులు,రోడ్డుపై నిరసన ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్రప్రభుత్వంపై రెజ్లింగ్‌ క్రీడాకారులు తమ నిరసనను తీవ్రతరం చేశారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌…

మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం : ఆరుగురు సజీవదహనం

Dec 31,2023 | 08:17

ముంబయి : మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం జరిగి ఆరుగురు సజీవదహనమయ్యారు. హ్యాండ్‌ గ్లవ్స్‌ కర్మాగారంలో ఆదివారం తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. కర్మాగారమంతా పూర్తిగా…

నెల్లూరులో పోలీసుల దాష్టీకం

Dec 31,2023 | 07:38

అంగన్‌వాడీల అడ్డగింత పలువురికి గాయాలు నాయకత్వాన్ని ఎంపిక చేసి అరెస్ట్‌లు-ఉద్రిక్తత నిరసనగా ప్రదర్శనలు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల ఇళ్ల ముట్టడి ప్రజాశక్తి- యంత్రాంగం : నెల్లూరులో అంగన్‌వాడీలపై…

చైనా ఇంటర్నెట్‌ టెక్నాలజీ టెస్ట్‌ శాటిలైట్‌ విజయవంతం

Dec 30,2023 | 22:21

బీజింగ్‌ : ఇంటర్నెట్‌ టెక్నాలజీ టెస్ట్‌ శాటిలైట్‌ను శనివారం చైనా విజయవంతంగా ప్రయోగించింది. శనివారం ఉదయం లాంగ్‌ మార్చ్‌-2సి రాకెట్‌ ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించినట్లు చైనా…

ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నే కరువు

Dec 30,2023 | 22:14

దేశంలో మీడియా అతిపెద్ద వ్యాపారం బిల్లుల ఆమోదానికే ప్రతిపక్ష ఎంపిల సస్పెన్షన్‌ బ్రిటిష్‌ పాలన నాటి అసమానతలు పునరావృతం ఐలు అఖిల భారత మహాసభలో పాలగుమ్మి సాయినాథ్‌…

బిజెపిని ఓడించండి

Dec 30,2023 | 22:19

-12న విజయవాడలో సదస్సు భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :బిజెపి, దానికి మద్దతు పలికే ఇతర పార్టీల ఓటమే లక్ష్యంగా…

సమ్మె న్యాయ సమ్మతం- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

Dec 30,2023 | 22:10

అంగన్‌వాడీలకు వామపక్షాల మద్దతు స్పందించకపోతే ప్రత్యక్ష సంఘీభావ ఆందోళనలు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లు, మినీవర్కర్లు చేపట్టిన సమ్మె న్యాయసమ్మతమైందని, ప్రభుత్వం స్పందించి…