వార్తలు

  • Home
  • ‘ఉక్కు’పై కుట్రలు చేస్తున్న వారికి బుద్ధిచెబుతాం

వార్తలు

‘ఉక్కు’పై కుట్రలు చేస్తున్న వారికి బుద్ధిచెబుతాం

May 1,2024 | 21:36

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరించేందుకు కుట్రలు పన్నుతున్నవారికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెబుతామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ…

7 నుంచి ఇఎపిసెట్‌ హాల్‌ టికెట్లు

May 1,2024 | 21:35

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ మేరకు మండలి కార్యదర్శి…

‘వివేకా’ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు : వాసిరెడ్డి పద్మ

May 1,2024 | 21:31

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైఎస్‌ వివేకానందరెడ్డి వ్యక్తిత్వాన్ని వైఎస్‌ షర్మిల, సునీత దెబ్బతీస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. వైసిపి ఓటు…

బిజెపితో దేశానికి ముప్పు

May 1,2024 | 21:30

రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రజాశక్తి- అరకులోయ రూరల్‌ (అల్లూరి జిల్లా) :…

డాక్టర్‌ కేసులో విచారణ వేగవంతం

May 1,2024 | 21:26

వాయిస్‌ రికార్డ్‌ స్వాధీనం ఆస్పత్రిని పరిశీలించిన పోలీసులు ప్రజాశక్తి- విజయవాడ అర్బన్‌ : విజయవాడ నగరంలోని ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యుడు డాక్టర్‌ డి.శ్రీనివాస్‌ ఆత్మహత్య, కుటుంబ సభ్యుల…

అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల అభ్యర్థులపై వీడనున్న ఉత్కంఠ

May 1,2024 | 16:01

న్యూఢిల్లీ :    ఉత్తరప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠ వీడనుంది. 24 గంటల్లో ఆ రెండు స్థానాల…

ఎజిఎం జయకుమార్‌కు ఉద్యోగ విరమణ సత్కారం

May 1,2024 | 15:32

హాజరైన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ, బ్యాంక్‌ సిబ్బంది ప్రజాశక్తి -వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : తిరుపతిజిల్లాలోని సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌ ఏజీఎం జయకుమార్‌ ఉద్యోగ విరమణ…

Supreme Court: కొవిషీల్డ్‌పై మెడికల్‌ ప్యానెల్‌ దర్యాప్తు కోరుతూ పిటిషన్

May 1,2024 | 15:25

న్యూఢిల్లీ :    కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ‘ప్రమాద కారకాల’పై దర్యాప్తు చేపట్టేందుకు మెడికల్‌ ప్యానెల్‌ను నియమించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. న్యాయవాది విశాల్‌ తివారీ బుధవారం ఈ…

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల బరిలో 525 మంది

May 1,2024 | 14:15

హైదరాబాద్‌: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు…